For Money

Business News

INVESTING

ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం ముగిసిన తరవాత నిఫ్టి మరింత పెరిగే అవకాశముందని ashthechaos.comకు చెందిన చీఫ్‌ మార్కెట్‌ టెక్నీషియన్‌ జై బాలా అన్నారు. ఎకనామిక్‌...

ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా.. అలాగే మనదేశంలోకూడా వడ్డీ రేట్లు పెరిగే అవకాశముంది. కాబట్టి ఇంటి రుణం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది అద్భుత అవకాశం....

బుల్‌ రన్‌ అయిపోవచ్చిందని.. త్వరలోనే బేర్‌ మార్కెట్‌ ప్రారంభమౌతుందని ప్రముఖ ఇన్వెస్టర్‌ జిమ్‌ రోజర్స్‌ అన్నారు. కొత్త ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఎకనామిక్‌...

స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లలో ఒకరకమైన ఆందోళన నెలకొంది. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు కూడా మార్కెట్‌పై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల డేటా చూశాక......

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ప్రభావం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ వ్యాపారం పడనుంది. దీంతో ఈ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్‌ ఇవాళ...

ఉక్రెయిన్‌ మిలిటరీ చర్యలకు రష్యా ఆదేశించడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రాత్రి భారీ నష్టాలతో వాల్‌ స్ట్రీట్‌ క్లోజ్‌ కాగా, ఫ్యూచర్స్‌ కూడా...

చాలా రోజుల తరవాత పలు బ్రోకింగ్‌ రీసెర్చి సంస్థలు పేటీఎంకు అనుకూల పాజిటివ్‌ రిపోర్ట్‌లు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 833 వద్ద ట్రేడవుతోంది. యూపీఐ,...

మార్కెట్‌లో సూచీలకన్నా షేర్లపై ఇన్వెస్టర్లు అధిక శ్రద్ధ చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టి ఒక రేంజ్‌లోనే ఉంటుందని.... నికరంగా నిఫ్టిలో పెద్దగా మార్పులు ఉండవని విశ్లేషకులు అంచనా...

నెస్లే ఇండియా నిన్న ప్రకటించిన ఫలితాలు బ్రోకరేజి సంస్థలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ షేర్‌ టార్గెట్‌ను కూడా మార్చాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ నొమురా...

బ్లూచిప్‌ కంపెనీలు, సూచీలు ఇక ఆకర్షణీయ ఫలితాలు ఇవ్వలేవనని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ శంకర్‌ శర్మ అన్నారు. ఆయన ఇవాళ సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ ఏడాది...