For Money

Business News

FEATURE

కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 8.2 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అంటే మార్చితో ముగిసిన...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. రిటైర్‌మెంట్‌ గ్రాట్యుటీ పరిమితిని ఏకంగా 25 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడింది. ప్రస్తుతం రిటైర్‌మెంట్‌ గ్రాట్యుటీ గరిష్ఠ పరిమితి రూ....

ప్రస్తుతం ఆరోగ్య బీమా రంగంలో ఉన్న ఎల్‌ఐసీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్‌ సిద్దార్త్‌ మహంతీ అన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌...

చెప్పినట్లే ఇజ్రాయిల్‌పై హమస్‌ భారీ ఎత్తున విరుచుకుపడింది. ఇజ్రాయిల్‌లోని పలు ఎయిర్‌ బేస్‌లపై క్షిపణులతో దాడి చేసింది. గత కొన్ని నెలల్లో హమస్‌ ఈ స్థాయిలో దాడి...

ఎన్‌ఎస్‌ఈ 50 సూచీలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. జులై చివర్లో ఈ మార్పులు పూర్తి కానున్నాయి. ఆగస్టు నెల చివరి వారంలో కొత్త లిస్ట్‌ను ఎన్‌ఎస్‌ఈ ప్రకటించనుంది....

శనివారం స్టాక్‌మార్కెట్లలో స్పెషల్‌ ట్రేడింగ్‌ ఉంటుంది. చెన్నైలోని ఎమర్జన్సీ సెంటర్‌ నుంచి ఈ ట్రేడింగ్‌ నిర్వహిస్తారు. అనూహ్య పరిస్థితుల్లో ట్రేడింగ్‌కు ఆటంకం కల్గకుండా ఉండేందుకు ప్రత్యేక సర్వర్‌ను...

దావత్‌ బ్రాండ్‌తో బాస్మతి రైస్‌ను విక్రయించే ఎల్‌టీ ఫుడ్స్‌ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 2094 కోట్ల టర్నోవర్‌పై రూ. 150...

అధిక ప్రావిజన్స్‌ చేయాల్సి రావడంతో బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం భారీగా తగ్గింది. మార్చి నెలతో ముగిసిన త్రైమాసానికి, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలను ఇవాళ బంధన్‌...

ఒకవైపు ఎన్నికల ఫలితాల టెన్షన్‌ మార్కెట్‌లో కొనసాగుతున్నా... సూచీలు మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఎలాగైనా సరే ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చాలా మంది ట్రేడర్లు...

వోడాఫోన్‌ ఐడియా కంపెనీ ప్రారంభించిన ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) చివరి రోజున గట్టెక్కింది. రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత మాత్రమే ఉన్నా... ఇతర...