For Money

Business News

FEATURE

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు కాస్సేపటి క్రితం పూర్తయ్యాయి. రామోజీరావు స్వయంగా డిజైన్‌ చేసి నిర్మించుకున్న స్మృతి వనంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. తెలుగు...

రేపు ఆర్బీఐ తన పరపతి విధానాన్ని ప్రకటించింది. నిన్నటి నుంచి ఆర్బీఐ ఎంపీసీ భేటీ నిర్వహిస్తోంది. భేటీ వివరాలను రేపు ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్‌...

మూడోసారి ప్రధాన మంత్రిగా మోడీ ఈనెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.రేపు అంటే జూన్‌ 7వ తేదీన బీజేపీ నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ...

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో మన స్టాక్‌ మార్కెట్లు నిన్న భారీగా క్షీణించాయి. ఇవాళ రికవరీ బాట పట్టాయి. మిత్ర పక్షాల అండతో మరోసారి...

నిఫ్టికి ఇవాళ తొలి మద్దతు 21,300 వద్ద, రెండో మద్దతు 21,080 వద్ద లభిస్తుందని, అలాగే 22,400 వద్ద తొలి ప్రతిఘటన, రెండవ ప్రతిఘటన 22,600 వద్ద...

ప్రధాని మోడీకి, అదానీ గ్రూప్‌నకు డైరెక్ట్‌ సంబంధాలు ఉన్నాయని జనం నమ్మారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఇవాళ లోక్‌సభ ఫలితాలు వెల్లడైన తరవాత ఆయన...

ఎగ్జిట్‌ పోల్స్‌లో మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని రావడంతో స్టాక్‌ మార్కెట్లు వెర్రెత్తిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలు, బ్యాంకులు షేర్లు ఆకాశమే హద్దుగా...

ప్రధాని మోడీ మూడోసారి ప్రధాన మంత్రి అవుతారని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ ఉరకలెత్తే అవకాశముంది. నిఫ్టి కనీసం 2 శాతంపైగా పెరిగే అవకాశముంది....

సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) భారీ అమ్మకాలు చేపట్టారు. గత కొన్ని నెలల నుంచి అమ్మకాలు చేస్తున్నా... ఇటీవలి కాలంలో వీరి అమ్మకాలు...

ఇప్పటి వరకు వచ్చిన సర్వేలలో చాలా వరకు సర్వేలు టీడీపీ నేతృత్వంలోని కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని తేల్చాయి. మరికాసేపట్లో ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా రానున్నాయి. ఇప్పటికే...