For Money

Business News

FEATURE

సింగపూర్ నిఫ్టి ఇవాళ వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ నిఫ్టిపై వ్యూహాన్ని వివరించారు మార్కెట్‌ విశ్లేషకుడు రవీంద్ర కుమార్‌. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌తో...

ఓలా సంస్థ తమ విద్యుత్తు స్కూటర్ల అమ్మకాలను ఆపేసింది. ఆన్‌లైన్‌లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అంటే 24 గంటల్లోనే రూ.600 కోట్లకు పైగా...

హీరో మోటోకార్ప్‌ తమ వాహనాల ధరలను రూ.3,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ముడి...

ప్రపంచ మార్కెట్లది ఒకదారి. మన మార్కెట్లది ఒకదారి. డాలర్‌కు పోటీ క్రూడ్‌ ఆయిల్ పెరుగుతున్నా... మన మార్కెట్‌లో బుల్‌ రన్‌ ఆగడం లేదు. నిన్న యూరో మార్కెట్లు...

ఎస్‌బీఐ పండగ సీజన్‌ ఆఫర్ ప్రకటించింది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా అన్ని రకాల ఇంటి రుణాలను 6.7శాతం వడ్డీకే ఇవ్వనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. అయితే క్రెడిట్‌...

జీ టీవీ గ్రూప్‌నకు చెందిన డిష్‌ టీవీ కంపెనీ వాటాదారులకు తెలియకుండా నిధులు దారి మళ్ళించిందని ఎస్‌ బ్యాంక్‌ అనుమానిస్తోంది. డిష్‌ టీవీ నుంచి భారీ ఎత్తున...

నిఫ్టి యమ డేంజర్‌గా మారింది. ట్రేడింగ్‌ ఇపుడు పూర్తి పెద్ద ఇన్వెస్టర్ల గేమ్‌గా మారింది. ఇండెక్స్‌ గరిష్ఠ స్థాయిలో ఉండటంతో చిన్న ఇన్వెస్టర్లు భారీ పెట్టుబడి పెట్టలేని...

టెలికాం రంగానికి ముఖ్యంగా ఏజీఆర్‌ వాయిదాల చెల్లింపుపై నాలుగేళ్ళ మారటోరియం విధించడంతో ఇవాల వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 30 శాతం పెరిగి రూ.11.50కి చేరింది. ఇపుడు 26...

స్టాక్‌ మార్కెట్‌ ఆల్ టైమ్‌ హై వద్ద ట్రేడవుతోంది. ఇవాళ కొన్ని షేర్లను ప్రకాష్‌ దివాన్‌ గాబా కొన్ని షేర్లను సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు సిఫారసు...

స్టాక్‌ మార్కెట్‌ గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతోంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు నిఫ్టికన్నా షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో మైండ్‌ ట్రీ షేర్‌పై ప్రముఖ షేర్‌...