హౌసింగ్ ప్రాజెక్టులకు రూ.48000 కోట్లు డ్రోన్ తయారీ స్టార్టప్లకు ప్రోత్సహం 8 రోప్ వే ప్రాజెక్టులకు ఆమోదం స్కూల్స్ కోసం డిజిటల్ యూనివర్సిటీ వ్యవసాయ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తాం...
FEATURE
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవాళ ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్లో బడ్జెట్ పద్దులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతకుముందు...
ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం ఆమె నార్త్ బ్లాక్ను చేరుకున్నారు. అక్కడిని ఆర్థిక శాఖ అధికారులతో కలిసి...
అమెరికా మార్కెట్లకు అనుగుణంగా మన మార్కెట్లు స్పందిస్తున్నాయి. నిఫ్టి ఓపెనింగ్లోనే 17500ను దాటి 17534ని తాకింది. ప్రస్తుతం 159 పాయింట్ల లాభంతో 17498 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి...
ముందుగా,,, చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్కు దూరంగా ఉండటం మంచిది. బడ్జెట్లో ఎలాంటి అంచనాలు లేవు. పైగా అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. మన మార్కెట్లు కూడా...
అమెరికా స్టాక్ మార్కెట్ రాత్రి దూసుకెళ్ళింది. ముఖ్యంగా నాస్డాక్ పరుగులు చూస్తుంటే..ఇటీవలినష్టాలను పూడ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాత్రి నాస్డాక్ ఏకంగా 3.4 శాతం లాభపడగా, ఎస్ అండ్ పీ...
ఈసారి బడ్జెట్పై ఎవరికీ పెద్ద ఆశలు లేవు. కాకపోతే యూపీతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని జనాకర్షక పథకాలు ప్రకటించవచ్చని...
అమెరికాలోని కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఫిస్కర్ ఇన్కార్పొరేటెడ్..హైదరాబాద్లో గ్లోబల్ టెక్నికల్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. కంపెనీ తన కార్లకు...
అనంతపురం జిల్లాలోని తన ప్లాంట్ నుంచి కారెన్స్ తొలి యూనిట్ను కియా కంపెనీ ఉత్పత్తి చేసింది. ఈ మోడల్ కార్ల బుకింగ్స్ ఇప్పటికే కంపెనీ ప్రారంభించింది. ఫిబ్రవరిలో...
అపోలో హాస్పిటల్స్ పూర్తి అనుబంధ విభాగమైన ‘అపోలో హెల్త్కో’లో కొద్ది వాటాను విక్రయించేందుకు ప్రమోటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కంపెనీలో 0పెట్టుబడులు పెట్టేందుకు జనరల్ అట్లాంటిక్, సాఫ్ట్బ్యాంక్...
