ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్ షేర్లు రేపు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 1 లిస్ట్ అవ్వాల్సింది. ఒక రోజు ముందుగానే కంపెనీ షేర్లు లిస్ట్...
FEATURE
ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్ రూ.40 లక్షల కోట్లకు చేరే అవకాశముంది. గత బడ్జెట్తో పోలిస్తే 14 శాతం పెరిగి...
H-1B వీసాల రిజిస్ట్రేషన్ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమౌతుందని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) వెల్లడించింది. ఈ ప్రక్రియ మార్చి 18వ తేదీ...
డిసెంబర్నెల ముగిసే నాటికి దేశంలో నిరుద్యోగుల సంఖ్య 3.03 కోట్లకు చేరింది. వీరందరూ ఉద్యోగం కోసం ఎక్కడ ఒక చోట ప్రయత్నిస్తున్నారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేయడం...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) వడ్డీ రేట్లను పెంచింది. సాధారణ ప్రజలకు 5.1 శాతం నుంచి 5.4 శాతానికి మధ్యలో ఆర్డీ వడ్డీ రేట్లను...
ఒకవైపు బడ్జెట్, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇవాళ ద న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన వార్త దేశ రాజధానిలో హాట్ టాపిక్గా మారింది. మోడీ మీడియా దీన్ని...
గత కొన్ని రోజులుగా భారత్పే కంపనీ వార్తల్లో ఉంటోంది. ఇది కొంత మంది ఉద్యోగులను తొలగించిన ఈ కంపెనీ ఈసారి ఏకంగా కంపెనీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్...
మాన్యవర్ బ్రాండ్ దుస్తులను విక్రయించే వేదాంత్ ఫ్యాషన్స్ పబ్లిక్ ఇష్యూ ఫిబ్రవరి 4న ప్రారంభం కానుంది. ఐపీఓ ధరల శ్రేణిని రూ .824- రూ. 866గా నిర్ణయించారు....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నవభారత్ వెంచర్స్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. కంపెనీ రూ.515.71 కోట్ల ఆదాయం పై రూ .104.72 కోట్ల నికరలాభం ప్రకటించింది....
డిసెంబరు నెలతో ముగిసిన త్రైమాసికంలో వేదాంతా లిమిటెడ్ నికర లాభం 26 శాతం పెరిగి రూ.4,164 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం...
