డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్ రూ. 9,598 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2020 డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 139 శాతం పెరిగింది....
FEATURE
కర్ణాటకలోని సినిమా థియేటర్లలో ఇక వంద శాతం సీట్ల కెపాసిటీకి అనుమతించనున్నారు. రాష్ట్ర టెక్నికల్ అడ్వయిజరీ కమిటీతో భేటీ అయ్యాక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ...
సిలికాన్ వ్యాలీలో ప్రణవ్ మిస్త్రి నెలకొల్పిన టూ ప్లాట్ఫామ్స్ ఇన్కార్పొరేటెడ్ అనే కంపెనీలో 25 శాతం వాటా తీసుకుంటున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో వెల్లడించింది. దీని...
ఇవాళ స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చు తగ్గులకు లోనైంది. ఉదయం నుంచి ఎనిమిదిసార్లు లాభాల్లో నుంచి నష్టాల్లోకి జారుకుంది. మిడ్ సెషన్ ముందు నిఫ్టి 17462కు క్షీణించింది....
మనదేశంలో పిజ్జా హట్, కెఎఫ్సీలను నిర్వహిస్తున్న దేవయాని ఇంటర్నేషనల్ డిసెంబర్ నెల త్రైమాసికంలో చక్కటి పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 624 కోట్ల టర్నోవర్పై...
ఉదయం 17617 పాయింట్ల గరిష్థ స్థాయిని తాకిన నిఫ్టి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. మిడ్ సెష్ ముందు నిఫ్టి ఆరు సార్లు లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది....
నిన్న ఒక్క రోజే ఫేస్బుక్ షేర్ 26 శాతం క్షీణించడంతో ఆ కంపెనీ సీఈఓ జూకర్బర్గ్ సంపద భారీగా క్షీణించింది. నిన్న ఒక్కరోజే 2,900 కోట్ల డాలర్ల...
పోర్నోగ్రఫీ వీడియో యాప్లను నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మళ్ళీ వార్తల్లో నిలిచాడు. ఈసారి భార్య శిల్పా...
ఏడేళ్ళ గరిష్ఠ స్థాయిని బ్రేక్ చేసేందుకు క్రూడ్ ఆయిల్ రెడీగా ఉంది. మరికొన్ని గంటల్లో ఒపెన్ దేశాలు భేటీ అవుతున్న నేపథ్యంలో ఆసియా దేశాలు కొనుగోలు చేసే...
డీబీ రియాల్టితో డీల్ కుదుర్చుకోవడం గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇన్వెస్టర్లకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. బ్రోకింగ్ సంస్థలు కూడా ఈ డీల్కు రెడ్ సిగ్నల్ ఇస్తున్నాయి. నిన్న పది...
