For Money

Business News

FEATURE

నిఫ్టి ఇవాళ 17,300 పాయింట్ల దిగువకు చేరింది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రధాన కంపెనీ ఆర్థిక ఫలితాలు వచ్చేశాయి. ఇక మార్కెట్‌లో ఉన్నవన్నీ నెగిటివ్‌...

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతి కారణంగా ఇవాళ మహారాష్ట్రలో సెలవు ప్రకటించారు. దీంతో ఇవాళ ప్రారంభం కావాల్సిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం...

స్వల్ప నష్టాల తరవాత నిఫ్టి ఇపుడు గ్రీన్‌లో ట్రేడవుతోంది. 17,521 సాయింట్ల వద్ద స్వల్ప లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 58676 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం భారీగా నష్టపోయిన...

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా,ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉన్నాయి.వారం రోజుల తరవాత ప్రారంభమైన చైనా...

డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆర్థికఫలితాలను పరిగణనలోకి తీసుకునేందుకు పలు కంపెనీలు ఇవాళ సమావేశం అవుతున్నాయి. వాటిల్లో కొన్ని.... 7సీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆర్వీ డెనిమ్స్ అద్వానీ...

శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా.. అమెరికా జాబ్‌ డేటా ప్రపంచ మార్కెట్లను పునరాలోచనలో పడేసింది. మార్కెట్‌ అంచనాలకు భిన్నంగా నాన్‌ ఫామ్‌ పే రోల్స్ గత...

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో కంపెనీని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) అమ్మకానికి పెడుతోంది. ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌ నుంచి రావాల్సిన రూ.26.73 కోట్ల బకాయిల వసూలు కోసం...

బడ్జెట్‌లో ప్రకటించిన డిజిటల్ కరెన్సీ 2023 ప్రారంభంలో వచ్చే అవకాశముంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రైవేటు కంపెనీల ఎలక్ట్రానిక్ వాలెట్ల మాదిరే ఇది పనిచేస్తుందని, అయితే వీటికి...

ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ మృతికి సంతాపం ప్రకటిస్తూ సోమవారం సెలవు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ ప్రకారం సోమవారం సెలవు ప్రకటిస్తున్న ఆర్బీఐ...

మార్కెట్‌ వచ్చే వారం 17,500 ప్రాంతంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుందని ఎస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన అమిత్‌ త్రివేది అంటున్నారు. కాబట్టి షేర్లు, రంగాల ఆధారంగా షేర్లలో ట్రేడింగ్‌...