ఆంధ్రప్రదేశ్లో మరో భారీ సిమెంట్ ప్లాంట్ రానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు వద్ద రూ. 1,500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు...
FEATURE
భారత దేశంలో రీటైల్ వ్యాపారం నుంచి సిటీ బ్యాంక్ వైదొలగిన విషయం తెలిసిందే. ఇపుడు బ్యాంకుకు ఉన్న వ్యాపారం కోసం పలు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఈ రేసులో...
వడ్డీ రేట్ల పెంపు భయం, ఒమైక్రాన్ భయం మధ్య స్టాక్మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. కుప్పకూలిన స్టాక్ మార్కెట్కు యూరో మార్కెట్లు కాస్త ఉపశమనం కల్గించాయి. అలాగే...
ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి పది శాతం పడింది. ఈ స్థాయిలో కన్సాలిడేట్ అవుతుందని ఆశించిన ఇన్వెస్టర్లకు ఇవాళ నిఫ్టి చుక్కులు చూపించింది. గత శుక్రవారం...
ఊహించినట్లే శ్రీరామ్ ప్రాపర్టీస్ షేర్ 20 శాతం నష్టంతో లిస్ట్ అయింది. ఈ కంపెనీ ఇష్యూ ధర రూ. 118 కాగా, ఇవాళ ఎన్ఎస్ఈలో రూ. 90...
పతనంలో సింగపూర్ నిఫ్టికా బాప్ అన్నట్లు ఓపెనింగ్లోనే నిఫ్టి16750 దిగువకు పడి నిఫ్టి. నిఫ్టి 16824 వద్ద ఓపెనై... 16840ని తాకిన రెండు నిమిషాల్లోనే నిఫ్టి 16,747ని...
మార్కెట్ ఇవాళ కూడా నష్టాల్లో ప్రారంభం కానుంది. ఒమైక్రాన్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గతున్నాయి. ఆసియా మార్కెట్ల పతనం...
ఒమైక్రాన్ భయాలు క్రమంగా మార్కెట్ను కమ్మేస్తున్నారు. ఆరంభంలో పెద్ద ప్రమాదకరం కాదంటూ తోసిపుచ్చిన వైద్య నిపుణులు కొత్త పల్లవి అందుకున్నారు.దీంతో మార్కెట్లలో భయాందోళనలు మొదలయ్యాయి. శుక్రవారం అమెరికా...
ప్యాకేజ్డ్ వాటర్ దిగ్గజం బిస్లెరీ ఇంటర్నేషనల్ ఇపుడు ఇంటి వద్దకే నీటి క్యాన్ను సరఫరా చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. Bisleri@ Doorstep అనే మొబైల్ యాప్ను...
ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఐపీఓ మార్చిలోగా వచ్చే సూచనలు కనిపించడం లేదు. సంస్థ విలువను అంచనా వేయడం ఆలస్యమవుతోందని.. ఈ నేపథ్యంలో ఐపీఓ ఈ...