మార్కెట్ చాలా ఉత్సాహంగా ప్రారంభమైంది. నిన్నటి సెలవు తరవాత అంతర్జాతీయ మార్కెట్లకు స్పందిస్తూ నిఫ్టి 17783ని తాకింది. ఓపెనింగ్లో అరశాతంపైగా సూచీలు పెరిగాయి. నిఫ్టి ప్రస్తుతం 17756...
FEATURE
ఏడాది నుంచి నిఫ్టి దిగువ స్థాయిలోనే కొనసాగుతోందని... నిఫ్టిని కాస్త దీర్ఘకాలిక ఆలోచనతో కొనేవారు ... నిఫ్టి పడే వరకు వెయిట్ చేయాలని డేటా అనలిస్ట్ వీరేందర్...
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్లు నూరేష్ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే....
టెక్ షేర్లలో దాదాపు 5.5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ వ్యాల్యూయేషన్ పడింది ఈ ఏడాది. అయినా ఐటీ పరిశ్రమ కష్టాలు తగ్గలేదు కదా... ఇపుడే ప్రారంభమైనట్లు...
మన మార్కెట్లు నిన్న సెలవు. అమెరికా మార్కెట్లు మొన్న భారీ లాభాల్లో క్లోజ్ కాగా... రాత్రి అదే స్థాయి నష్టాలతో ముగిశాయి. అయితే ఈ ఒత్తిడి అంతా...
డాబర్ ఇం డియా కంపెనీ ప్రముఖ మసాలా దినుసుల కంపెనీ బాద్ షా మసాలాలో మెజార్టీ వాటాను కొనుగోలు చేసింది. 51 శాతం వాటాను రూ.587.52 కోట్లతో...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్ ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.241.24 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది...
దేశంలోనే అత్యుత్తమ హాస్పిటల్స్లో ఒకటైన మేదాంత హాస్పిటల్ పబ్లిక్ ఆఫర్కు రానుంది. ఈ హాస్పిటల్ మాతృసంస్థ గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) వచ్చేనెల 3న...
మనదేశ కరెన్సీపై లక్ష్మీ దేవి, గణేష్ బొమ్మలు ముద్రిస్తే దేశం బాగుపడుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అన్నారు. కొత్తగా ముద్రించే నోట్లపై ఇక నుంచి ఈ...
జూబ్లిహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వ్యవహారం ముదిరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాకా వెళ్ళింది. ఎన్టీవీ, టీవీ5 టీవీ న్యూస్ ఛానల్స్ మధ్య అంతర్గతంగా...
