For Money

Business News

FEATURE

అరబిందో ఫార్మాకు సంబంధించి మరో బ్యాడ్‌ న్యూస్‌. హైదరాబాద్‌ శివార్లలోని ఈ కంపెనీలో అమెరికా ఎఫ్‌డీఐ టీమ్‌ పరిశీలన చేసి పది అంశాలకు సంబంధించి అభ్యంతరాలను తెలిపినట్లు...

ఓపెనింగ్‌లోనే నిఫ్టి ఇవాళ తొలి మద్దతు స్థాయిని తాకింది. 18227 స్థాయిని తాకిన నిఫ్టి ఇపుడు 18229 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి...

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత...

చైనాలో కరోనా కేసుల సంఖ్యభారీగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించడానికి ఇదే ప్రధాన కారణమని మార్కెట్‌ భావిస్తోంది. ఇదే నిజమైతే... మన మార్కెట్లకు...

గత శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిసినా...నాస్‌డాక్‌లో పెద్ద మార్పు లేదు. డౌజోన్స్‌ 0.6 శాతం.. ఎస్‌ అండ్‌ పీ500 సూచీ అర శాతం లాభపడింది.అయితే అమెరికా...

ఢిల్లీ మద్యం స్కామ్‌లో చేతులు మారినట్లుగా చెబుతున్న నగదు తమ విమానాల్లో రవాణా చేయలేదని జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ కంపెనీ స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ యజమాని...

ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట ఇవాళ కనికారెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌...

మాంద్యం తరుముకు వస్తోందన్న వార్తలతో క్రూడ్‌ ధరలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా క్రూడ్‌ 90 డాలర్లు దాటిన ప్రతిసారీ ఒత్తిడి వస్తోంది. ఈనెలలోనే దాదాపు...

పౌర విమాన రంగంలో తమ కంపెనీలో పరస్పర పోటీ నివారణకు, సంస్థల నిర్వహణ సౌకర్యవంతంగా ఉండేందుకు టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ గ్రూప్‌లోని...

మిడ్‌ సెషన్‌లో తీవ్ర నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి... చివర్లో అనూహ్యంగా కోలుకుంది. యూరో మార్కెట్లు నష్టాల నుంచి ఆకర్షణీయ లాభాల్లోకి రావడం, అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లోకి...