దాదాపు మూడు వారాలు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ ప్రారంభం కానుంది. సాధారణంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఉంటుంది. ఈ ఏడాది...
ECONOMY
మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టులో చుక్కెదురు కావడంతో.. సుప్రీం కోర్టును జగన్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఆరు నెలల్లో అమరావతి అభివృధ్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం...
రుణ గ్రహీతలకు ఎస్బీఐ షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్ల పెంపు ఇంకా ఆర్బీఐ నిర్ణయం తీసుకోకముందే... ఎస్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. రుణాలపై కనీస వడ్డీ రేటు...
దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి చతికిల పడింది. జూలై నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) నాలుగు నెలల కనిష్ఠస్థాయి 2.4 శాతానికి పడిపోయింది. విద్యుత్, మైనింగ్ రంగాలు దారుణంగా...
ద్రవ్యోల్బణ కట్టడి కోసం ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ఫలితం ఇవ్వడం లేదు. కేంద్రం చెబుతున్న గొప్పలు కూడా వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి. రష్యా నుంచి డిస్కౌంట్కు...
నిన్న బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించిన కేంద్ర ప్రభుత్వం నూకల ఎగుమతిని నిషేధించింది. దేశీయంగా పెరుగుతున్న బియ్యం ధరలను కట్టడి చేసేందుకు వాటి ఎగుమతులపై...
యాపిల్ కంపెనీ తాజాగా విడుదల చేసిన ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ మన దేశంలో కన్నా అమెరికాలో చౌకగా లభిస్తోంది. సౌదీ అరేబియాలో కూడా ఇదే ఫోన్...
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్లో ముఖ్యంగా బ్రిటన్లో ఇంధన చార్జీలు భారీగా పెరిగాయి. కరెంటు అవసరాలతో పాటు హీటింగ్ కోసం ఒక్కో ఇంటికి ఏడాదికి 3500 పౌన్లు...
దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈసారి ఖరీఫ్ సీజన్లో వరి పండించే మెజారిటీ రాష్ట్రాల్లో వర్షాలు సరిగా లేకపోవడంతో పంట...
ఆగస్టు 30న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 105 డాలర్లు ఉండేది. ఇవాళ 88.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా దేశాలు బ్రెంట్ క్రూడ్ను కొనుగోలు చేస్తాయి. అమెరికా...
