ఈ ఏడాది ఆరంభంల తమ దేశం నుంచి పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించిన ఇండోనేషియా మళ్ళీ అదే బాట పట్టనుంది. దేశీయంగా పామాయిల్ సరఫరాకు ఇబ్బంది లేకుండా...
ECONOMY
జనవరి 1వ తేదీ నుంచి చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లను నామమాత్రంగా పెంచింది ప్రభుత్వం. అయితే టైమ్ డిపాజిట్లపై ఒక శాతం పెంచింది. జనవరి 1వ...
ఈ ఏడాది భారత దేశ కరెంటు అకౌంట్ లోటు గణనీయంగా పెరిగింది. కేవలం మూడు నెలల్లో కరెంటు లోటు రెట్టింపు కావడం ఆందోళనకరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం...
పొరుగు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 40 రోజులు మనదేశానికి అత్యంత కీలకమని ఆరోగ్య శాఖలోని అధికారులు భావిస్తున్నారు. 2020 మార్చ్ లో కరోనా...
రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుకు 60 డాలర్ల కంటే ఎక్కువ ధర చెల్లించరాని అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు నిర్ణయించిన విషయం...
బీజేపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం అప్పులు జెట్ స్పీడ్తో పెరుగుతున్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకు కేంద్రం అప్పులు రూ. 147.19 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ...
గత ఏడాది నుంచి చక్కెర షేర్ల పంట పండుతోంది. కొన్ని షేర్లు డబుల్ కాగా, మరికొన్ని అంతకన్నా బాగా పెరిగాయి. చెత్త షేర్లు కూడా 50 శాతం...
కారు ఉన్న ఇళ్ళ సంఖ్యను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒడిశాతో పోటీ పడుతోంది. ఈ జాబితాలో అట్టడుగున బీహార్ ఉండగా, తరవాతి స్థానంలో ఒడిశా, ఏపీ...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్పత్రిలో చేరారు. దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఇవాళ కొద్దిసేపటి క్రితం ఆమె చేరినట్లు...
రష్యా తాజా హెచ్చరికతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. గత నెల రెండో వారంలోబ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75 డాలర్ల ప్రాంతంలో ఉండగా. ఇవాళ...