For Money

Business News

ECONOMY

ఇటీవల అమెరికా రేటింగ్‌ను తగ్గించిన ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ ఇపుడు అమెరికా బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకుల రేటింగ్‌లో కోత పడే...

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు తగ్గినా... దేశీయ మార్కెట్‌లో ధరలు తగ్గించకపోవడంతో... ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ లాభాల పంట పండుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్‌...

2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌)పై 8.15శాతం వడ్డీ చెల్లించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఈపీఎఫ్‌ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. 8.15 శాతం వడ్డీ చెల్లించే...

అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే విదేశాలకు లోడ్‌ అయిన బియ్యానికి మాత్రం మినహాయింపు...

క్యాన్సర్‌తో బాధపడేవారికి శుభవార్త. క్యాన్సర్‌ ఔషధం డినుటక్సిమాబ్‌ను ఇపుడు చాలా మంది దిగుమతి చేసుకుంటున్నారు. దీనిపై ఇపుడు విధిస్తున్న దిగుమతి జీఎస్టీని ఎత్తివేస్తారని తెలుస్తోంది. ఈనెల 11వ...

దేశ వ్యాప్తంగా విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తేవాలని, విద్యుత్‌ పంపిణీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా వంటి విషమ సమయంలో కేంద్రం ఈ సంస్కరణలను...

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ చిత్తూరు జిల్లాలో బంగారం గనుల తవ్వకానికి రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బంగారం తవ్వకాలు చేపట్టడానికి సిద్ధమవుతోందని తెలిసింది. చిత్తూరు...

నిత్యావసర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. దేశంలోకి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నా... వివిధ...

రీటైల్‌ ద్రవ్యోల్బణం రెండేళ్ళ కనిష్ఠానికి క్షీణించింది. మే నెలలో వినియోగ ధరల ఆధారిత రీటైల్‌ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌ నెలలో ఇదే ద్రవ్యోల్బణం 4.7...