For Money

Business News

ECONOMY

షియోమి అంటే ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్ల కంపెనీగానే తెలుసు. కాని షియోమి ఇప్పటికే దేశంలో వివిధ రకాల ఆర్థిక సేవలను అందిస్తోంది. కరోనా కారణంగా కాస్త.. ఓ...

పామాయిల్‌ విషయంలో స్వయం సంవృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,040 కోట్లతో ఓ ప్రణాళికను ప్రారంభించింది. ఇక నుంచి ఏటా పామాయిల్‌కు కనీస మద్దతు ధర వంటి...

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను టేకోవర్‌ చేసేందుకు తాము సిద్ధమేనని టాటా స్టీల్‌ స్పష్టం చేసింది. తీర ప్రాంతంలో ముఖ్యంగా తూర్పు తీరంలో.. దక్షిణాదిలో ఉన్న ఈ స్టీల్...

భూగర్భ జలాలను శుద్ధి చేసి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తు జీఎస్టీ 18 శాతం కట్టాల్సిందేనని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (AAR)ఆంధ్రప్రదేశ్‌ బెంచ్‌ స్పష్టం చేసింది....

ఎస్‌బీఐ పండుగ ఆఫర్లను ప్రకటించింది. కార్‌ లోన్‌ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపుతోపాటు వాహనం ఆన్‌-రోడ్‌ ధరలో 90 శాతం వరకు రుణం పొందే...

వచ్చే ఏడాది జులై 1వ తేదీ నుంచి 100 మైక్రాన్ల కంటే తక్కువ మంది ఉండే ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పేపర్‌...

ఆహార పదర్థాల ధరలు స్వల్పంగా తగ్గడంతో రీటైల్‌ ద్రవ్యోల్బణం జులైలో 5.59 శాతానికి తగ్గింది. జూన్‌లో ఈ ద్రవ్యోల్బణం 6.26 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. తాజా...

ముంబైకి చెందిన వెబ్‌ వెర్క్స్‌.. దక్షిణాది రాష్ట్రాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో రూ.1,450 కోట్ల పెట్టుబడితో...

దేశీయ ఫిన్‌టెక్‌ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్‌ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన...

క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తిని పెంచాల్సిందిగా ఒపెక్‌ దేశాలకు అమెరికా విజ్ఞప్తి చేసింది. సరఫరా పెంచకుంటే... ఇపుడిపుడే వృద్ధి బాటలోకి వస్తున్న ఆర్థికప్రగతి దెబ్బతింటుందని అమెరికా పేర్కొంది. గత...