సత్యం రామలింగరాజుకు సత్యం స్కామ్ వివాదం వీడటం లేదు. తమ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆడిటింగ్ సంస్థ ప్రైస్ వాటర్ కూపర్స్ (PwC) దాఖలు చేసిన పిటీషన్ ఇపుడు...
CORPORATE NEWS
దేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథ్ రాజీనామా చేశారు. సెప్టెంబర్ 15...
దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్ను ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూతో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దైనందిన జీవితంలో...
అమెరికాకు చెందిన పీఈ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ అనే సంస్థ అదానీ గ్రూప్నకు చెందిన నాలుగు కంపెనీలలో రూ. 15,446 కోట్ల విలువైన షేర్లను ఇవాళ కొనుగోలు...
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫాక్స్కాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇవాళ ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్తో కంపెనీ ఛైర్మన్ యంగ్ లియూ భేటీ...
పైన్ ల్యాబ్స్, రేజర్పే, రిలయన్స్, గూగుల్, జొమాటొ, వరల్డ్ లైన్ వంటి 32 సంస్థలకు సూత్రప్రాయంగా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ను ఆర్బీఐ జారీ చేసింది. 32 సంస్థల...
కడప జిల్లాల్లో స్టీల్ ప్లాంట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూమిపూజ చేశారు. స్టీల్ ప్లాంట్ భూమి పూజ చేయడం ఇది రెండోసారి. కడపజల్లా జమ్మలమడుగు మండలం,...
టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా దాదాపు 16 ఏళ్ళ తరవాత కొత్త విమానాలకు ఆర్డర్ చేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమయంలో ఎయిర్ ఇండియా 2005లో...
ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)కి విస్తృత అధికారాలు కల్పించేందుకు ఓ కమిటీని నియమించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇలాంటి కమిటీని...
అమెరికా చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ నివేదిక కారణంగా ఇన్వెస్టర్లు లక్షలు కోట్ల రూపాయలు నష్టపోయారని... దీనికి కారణమైన...