For Money

Business News

CORPORATE NEWS

మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కంపెనీపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారుల దుష్ప్రచారం కొనసాగుతోంది. మార్గదర్శి సంస్థకు సంబంధించి తరచూ మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలు చేయడాన్ని కోర్టులు తప్పు...

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారంటూ తాజాగా నమోదైన కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ...

హెచ్‌డీఎఫ్‌షీ సంస్థ ప్రారంభం నుంచి చివరి వరకు ఛైర్మన్‌గా ఉన్న దీపక్‌ పరేఖ్‌ ఎట్టకేలకు గుడ్‌బై చెప్పారు. ఇవాళ్టితో హెచ్‌డీఎఫ్‌సీ తెర మరుగు కానుంది. రేపటి నుంచి...

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి డీ లిస్ట్‌ అవుతున్న విషయం తెలిసిందే. డీ లిస్ట్‌ తరవాత ఈ కంపెనీ ఐసీఐసీఐ బ్యాంకుకు పూర్తి అనుబంధ సంస్థగా...

ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌ టీసీఎల్‌ కంపెనీ హైదరాబాద్‌కు రానుంది. ఏకంగా రూ. 225 కోట్లతో తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. తెలంగాణకు చెందిన రిసోజెట్‌ అనే సంస్థతో కలిసి...

అదానీ గ్రూప్‌ను అమెరికా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ జీక్యూజీ పార్టనర్స్‌ మరో సారి ఆదుకుంది. ఈసారి కూడా వంద కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక...

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) షేరు ముఖ విలువ తగ్గనుంది. షేర్ల విభజనకు సంబంధించిన ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కంపెనీ షేర్‌ ముఖవిలువ...

మరో వంద కోట్ల డాలర్లను మార్కెట్‌ నుంచి సమీకరించాలని భావిస్తున్న ఎడుటెక్‌ సంస్థకు మరో భారీ షాక్‌ తగిలింది. కంపెనీలో నాన్‌ ప్రమోటర్లలో అత్యధిక వాటా కలిగిన...

హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో... ఈ రెండు కంపెనీల్లో పలు మార్పులు జరుగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 50 శాతం మించి వాటా కొనుగోలు చేసేందుకు...

ఒకవైపు అదానీ గ్రూప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ మరోసారి హిండెన్‌బర్గ్‌ నివేదికపై విరుచుకుపడ్డారు. వాటాదారులకు రాసిన ఓ...