For Money

Business News

CORPORATE NEWS

భారత రైల్వేలకు చెందిన ఐఆర్‌సీటీసీ కంపెనీ తన షేర్ల ముఖవిలువను విభజించాలని నిర్ణయించింది. రూ. 10 ముఖ విలువ ఉన్న షేర్లను రూ.2 ముఖ విలువగల షేర్లుగా...

ముంబైకి చెందిన వెబ్‌ వెర్క్స్‌.. దక్షిణాది రాష్ట్రాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, బెంగళూరు నగరాల్లో రూ.1,450 కోట్ల పెట్టుబడితో...

కొత్త పబ్లిక్‌ ఆఫర్ల జోరుకు ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. నిర్మా వంటి పెద్ద గ్రూప్‌ నుంచి వచ్చిన పబ్లిక్‌ ఆఫర్‌కు రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత...

ఢిల్లీ ఎయిర్‌పోర్టును నిర్వహిస్తున్న జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిఎటడ్‌ రూ.6,000 కోట్ల నిధులు సమీకరించాలని భావిస్తోంది. వివిధ సాధానాల జారీ ద్వారా ఈ నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఈ...

ఇటీవల పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన హైదరాబాద్‌ కంపెనీ కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి రూ.92 కోట్ల...

విద్యుత్‌ స్టోరేజీ బ్యాటరీలను తయారు చేసే అమెరికన్‌ కంపెనీ ‘అంబ్రీ’లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెట్టుబడులు పెట్టింది.రెన్యూవబుల్‌ ఇంధన రంగంలోకి ప్రవేశించేందుకు ఈ మధ్యనే ఏర్పా టు చేసిన...

ఇటీవల క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించిన జొమాట ఇవాళ చాలా నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 356.2 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది....

‘ఫ్రీడమ్‌’ బ్రాండ్‌తో వంట నూనెలు విక్రయిస్తున్న హైదరాబాద్‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (జీఈఎ్‌ఫఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ మేరకు సెబీకి...

ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కో కంపెనీ జూన్‌తో ముగిసిన మూడు నెల్లలో ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిలో టర్నోవర్‌,లాభాలు సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ...

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎన్‌సీసీ లిమిటెడ్‌ రూ.2,083.21 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం టర్నోవర్‌ రూ.1,328.71 కోట్లతో పోలిస్తే 57 శాతం పెరిగింది....