టెలికాం చార్జీలు పెంచడానికి ఇది సరైన సమయని భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. ఒక వేచి ఉండే ఓపిక లేకనే పోస్ట్ పెయిడ్ చార్జీలను...
CORPORATE NEWS
భారత మార్కెట్లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకొంటోంది టెస్లా. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో రారాజుగా ఉన్న టెస్లా భారత్లో ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమైంది. బెంగళూరు కేంద్రంగా కార్పొరేట్...
రైట్స్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్టెల్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేవఃలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ...
రిలయన్స్ జియోలో 7.7 శాతం వాటా కోసం రూ. 33,737 కోట్లు పెట్టుబడి పెట్టిన గూగుల్ కంపెనీ ఇపుడు ఎయిర్టెల్లో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతోంది. జాతీయ...
హైదరాబాద్కు చెందిన ఓపెన్ప్లేను రూ.186.41 కోట్లతో కొనుగోలు చేసినట్లు నజారా టెక్నాలజీస్ వెల్లడించింది. శ్రీరామ్ రెడ్డి వంగా, ఉన్నతి మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ నుంచి ఓపెన్ప్లేను కొనుగోలు చేసినట్లు...
గంగవరం పోర్టులో తన వాటాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. గంగవరం పోర్టులో ఏపీ సర్కారుకు ఉన్న 10.4 శాతం వాటాను రూ.644.78 కోట్లకు కొనుగోలు చేసినట్లు...
హైదరాబాద్కు చెందిన టెక్నో పెయింట్స్ రూ.75 కోట్ల పెట్టుబడితో ప్రత్యేకంగా సూపర్ ప్రీమియం పెయింట్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణాలోని చేర్యాల వద్ద ఈ ప్లాంటును...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)కు అనుమతినిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై ఆర్థిక సేవల...
మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీకి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో తనే నేరుగా లేదా అనుబంధ...
విశాఖ స్టీల్ ప్లాంట్ మాతృసంస్థ రాష్ర్టీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్, విశాఖ స్టీల్) కొనుగోలు కోసం బిడ్ దాఖలు చేయాలని మిట్టల్ గ్రూప్ కంపెనీ ఏఎంఎన్ఎస్...