సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎస్బీఐ పనితీరు మార్కెట్ వర్గాల అంచనాను మించింది. ఈ మూడు నెలల్లో బ్యాంక్ రూ. 7,626 కోట్ల నికర లాభాన్ని...
CORPORATE NEWS
పెట్రోల్, డీజిల్ ధరలు వాయింపు ఏ స్థాయిలో ఉందంటే ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కూడా లాభాల పంట పండుతోంది....
జియో, గూగుల్తో కలిసి తీసుకొస్తున్న జియోఫోన్ నెక్ట్స్ దీపావళికి విడుదల అవుతోంది. ఈ ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలను జియో ఇవాళ వెల్లడించింది. జియోఫోన్ నెక్ట్స్ ధర...
ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇన్వెస్టర్ల ఏవిధంగా చేతులు కాల్చుకుంటారో చెప్పడానికి ఐఆర్సీటీ షేర్ ప్రత్యక్ష ఉదాహరణ.ఈ కంపెనీ లిస్టయిన తరవాత ఆరోగ్యకరమైన వృద్ధితో ముందుకు సాగింది. మార్కెట్తో...
‘ఫేస్బుక్’ కంపెనీ పేరును ‘మెటా’గా మారుస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతికత (మెటావర్స్)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని...
తన సంపాదనలో దాన ధర్మాలకు వెచ్చిన పారిశ్రామికవేత్తల్లో విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్జీ అందరికంటే ముందున్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.9,713కోట్లు దాతృత్వానికే వెచ్చించారు. అంటే...
ఇక మార్కెట్లో 250 సీసీ బైక్ల తుపాను రానుందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అన్నారు. 250 సీసీ నుంచి 400 సీసీ స్పోర్ట్స్...
డాక్టర్ గురువారెడ్డికి చెందిన సన్షైన్ హాస్పిటల్స్ను కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఇటవల పబ్లిక్ ఇష్యూ ద్వారా భారీ...
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించిందని సీఎన్బీసీ టీవీ18 పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 3,697 కోట్ నికర లాభాన్ని ప్రకటించింది....
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 66 శాతం క్షీణించి రూ.487 కోట్లకు చేరింది. లాభం...
