For Money

Business News

CORPORATE NEWS

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ప్రిపరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.337.50 కోట్ల సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. రుణభారాన్ని తగ్గించుకోవడం, నిధులను సమకూర్చుకునే వ్యూహంలో భాగంగా...

కంపెనీ విస్తరణ కోసం మళ్ళీ నిధుల వేటలో పడింది బర్గర్‌ కింగ్‌. మరోసారి పబ్లిక్‌ లేదా ప్రైవేట్‌ ఆఫర్‌ ద్వారా నిధులు సమీకరించాలా లేదా నిబంధనల మేరకు...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అబుదాబి కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్‌ (టాజిజ్‌)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దాదాపు 200 కోట్ల డాలర్ల (సుమారు...

డిజిటల్‌ కన్సల్టింగ్‌ సేవలు అందించే మీడియామింట్‌ మాతృ సంస్థను హైదరాబాద్‌కు చెందిన బ్రైట్‌కామ్‌ గ్రూపు టేకోవర్‌ చేసింది. మీడియా మింట్‌లో 1300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మీడియా...

టాటా మోటార్స్‌ కమర్షియల్‌ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమైంది. జనవరి 1 నుంచి 2.5 శాతం చొప్పున ఈ వాహనాల ధరలు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ముడి...

నిత్యావసరాలను వేగంగా సరఫరా చేసే తమ అనుబంధ సంస్థ అయిన ఇన్‌స్టామార్ట్‌లో 70 కోట్ల డాలర్ల(దాదాపు రూ.5,250 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు స్విగ్గీ పేర్కొంది. ప్రస్తుతం 18...

డీటీహెచ్‌ కంపెనీ డిష్‌ టీవీని టేకోవర్ చేసేందుకు భారతీ ఎయిర్‌ టెల్‌ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో స్టాక్‌ మార్కెట్‌లో డిష్‌ టీవీ షేర్‌...

ఈ ఏడాది వాహనాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరగడంతో కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి తమ అన్ని మోడళ్ల...

రిక్రియేషన్‌ వెహికిల్‌ (ఆర్‌వీ)ని ‘కారెన్స్‌’ పేరుతో తీసుకొస్తున్నట్లు కియా మోటార్స్‌ తెలిపింది. వచ్చే ఏడాది ఆరంభంలో తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈకరులో మూడు వరుసల సీట్లు ఉంటాయి. ‘కారెన్స్‌’...