రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గత కొన్ని రోజులు పడుతూ వస్తున్న వాల్స్ట్రీక్కు నిన్న పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. అన్ని సూచీలు ఒక...
Blog
కరోనా సంక్షోభం ప్రపంచ విమాన కారాణంగా 2020-22 మధ్య కాలంలో ప్రపంచ ఎయిర్లైన్ కంపెనీలు భారీగా నష్టతున్నట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేసింది....
పండుగల సీజన్లో బిజినెస్ కోసం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకుల పోటీ పడుతున్నాయి. రకరకాల ఆఫర్స్తో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తన్నారు. ఇటీవల యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్...
భారీ అమ్మకాల తరవాత వాల్స్ట్రీట్ ఇవాళ కుదురుకుంది. మార్కెట్ ఇవాళ అన్ని సూచీలు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇటీవల భారీగా క్షీణించిన నాస్డాక్తో పాటు ఎస్ అండ్...
పబ్లిక్ ఇష్యూల విషయంలో షేర్ ధర శ్రేణి నిర్ణయించే సమయంలో కనిష్ఠ, గరిష్ఠ ధరల మధ్య వ్యత్యాసం కనీసం 5 శాతం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ...
చిన్న పరిశ్రమల కోసం కేంద్ర ప్రవేశ పెట్టిన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ను 2022 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. రుణ భారంతో తీవ్ర...
క్రూడ్ ఆయిల్ ధరలకు పట్టపగ్గాల్లేకుండా పెరుగుతోంది. క్రూడ్ ఉత్పత్తిని విషయమై తమ నిర్ణయాన్ని ఒపెక్ దేశాలు నవంబర్కు వాయిదా వేయడంతో డాలర్ పెరుగుతున్నా... క్రూడ్ ధరలు ఏమాత్రం...
మన ఆర్థిక వ్యవస్థకు చాలా ఇబ్బంది కల్గించే అంశాలకు.. స్టాక్ మార్కెట్కు చాలా అనుకూల అంశాలు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా పలు...
మిడ్ సెషన్ తరవాత నిఫ్టి అన్ని ప్రతిఘటన స్థాయిలను దాటుకుని 17800పైన ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 131 పాయింట్ల లాభంతో పెరిగింది. అయితే ఇవాళ్టి కనిష్ఠ...
భారతీ ఎయిర్ టెల్ కంపెనీ రైట్స్ ఇష్యూ ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఈ ఇష్యూ...
