నార్వేకు చెందిన సౌర ప్యానెళ్ల తయారీ సంస్థ ఆర్ఈసీ సోలార్ను 771 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5800 కోట్ల)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. దేశీయంగా స్టెర్లింగ్...
Blog
నిఫ్టి అధిక స్థాయిలో ఒత్తిడికి గురవుతోంది. క్లియర్ డైరెక్షన్ కన్పించడం లేదు. ఇదే సమయంలో కార్పొరేట్ ఫలితాలు రావడం ప్రారంభమైంది. టీసీఎస్తో మొదలైంది. దీంతో ఇపుడు చాలా...
ఇవాళ నిఫ్టిపై టీసీఎస్, రిలయన్స్ల ప్రభావం అధికంగా ఉండే అవకాశముంది. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులతో రిలయన్స్ పాజిటివ్ జోన్లో, ఫలితాలతో టీసీఎస్ నెగిటివ్ జోన్లో ఉన్నాయి. అయితే...
ఈనెల 6వ తేదీ నుంచి ఈ కంపెనీలో సోదాలు నిర్వహిస్తున్నామని, కంపెనీ SAP @ERP సాఫ్ట్వేర్ నుంచి రహస్య డిజిటల్ సాక్ష్యాలను పొందినట్లు ఐటీ విభాగం వెల్లడించింది....
హైదరాబాద్లోని హెటిరో డ్రగ్స్పై ఐటీ అధికారులు చేసిన దాడుల్లో రూ. 550 కోట్ల అక్రమ ఆదాయం ఇప్పటి వరకు బయటపడింది. ఈ విషయాన్ని ఐటీ విభాగం వెల్లడించింది....
పండుగల సీజన్లో వంటనూనెల ధరలు మండుతున్నాయి. ముఖ్యంగా ఆవనూనె ధర ఆల్టైమ్ రికార్డు స్థాయికి పెరిగింది. ఆవనూనె సగటు ధర కిలోకు రూ. 184.15లకు చేరినట్లు ప్రభుత్వమే...
సెప్టెంబర్లో ఉద్యోగాల కల్పన ఆశించినదానికన్నా తక్కువగా ఉండటంతో స్టాక్ మార్కెట్లు డల్గా ట్రేడవుతున్నాయి. నాస్డాక్ అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ...
కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. తన మూడేళ్ల పదవీ కాలం పూర్తయినందున తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు...
ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. విద్యుత్ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన కోరారు....
గత కొన్ని రోజులుగా మీడియా దాస్తున్న పచ్చి నిజం ఇపుడు.. దాచలేని స్థాయికి చేరింది. చైనా విద్యుత్ సంక్షోభం ఆ దేశాన్నే కాదు... భారత్ దేశాన్ని తీవ్ర...
