మంత్లీ, వీక్లీ డెరివేటివ్స్కు ఇవాళ క్లోజింగ్. కార్పొరేట్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మెజారిటీ కంపెనీలు, మారుతీ వంటి పెద్ద కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు...
Blog
రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. నాస్డాక్ దాదాపు ఎలాంటి మార్పు లేకుండా ముగిసింది. దీనికి ప్రధాన కారణంగా మైక్రోసాఫ్ట్ రికార్డు స్థాయి లాభాలు....
డాక్టర్ గురువారెడ్డికి చెందిన సన్షైన్ హాస్పిటల్స్ను కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. ఇటవల పబ్లిక్ ఇష్యూ ద్వారా భారీ...
నవంబర్ నెల 5 నుంచి 11 వ తేదీ వరకు దుబాయ్ ఎక్స్పో-2021లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటోంది. తెలంగాణలో పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తూ...
మైక్రోసాఫ్ట్ నుంచి ఆకర్షణయీ ఆర్థిక ఫలితాలను ఆశిస్తుండటంతో నాస్డాక్ 0.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీలో పెద్ద మార్పు లేదు. కాని...
సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించిందని సీఎన్బీసీ టీవీ18 పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 3,697 కోట్ నికర లాభాన్ని ప్రకటించింది....
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 66 శాతం క్షీణించి రూ.487 కోట్లకు చేరింది. లాభం...
జొమాటొ ఇన్వెస్టర్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పబ్లిక్ ఇష్యూ పేటీఎంకు సంబంధించిన కీలక వివరాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. పేటీఎం పబ్లిక్ ఆఫర్ నవంబర్ 8న...
సరిగ్గా 2.10 గంటలకు నిఫ్టి మాదిరి మిడ్ క్యాప్ నిఫ్టి కూడా పతనమైంది. అప్పటి వరకు గరిష్ఠ స్థాయిలో ఉన్న మిడ్ క్యాప్ దాదాపు లాభాలన్నీ కోల్పోయి...
నాలుగు రోజుల నష్టాల తరవాత నిన్న లాభాల్లో ముగిసిన నిఫ్టి ఇవాళ మళ్ళీ నష్టాల్లో ముగిసింది. ఉదయం ఆసియా మార్కెట్ల భారీ నష్టాలను కాదని మిడ్ సెషన్...
