For Money

Business News

Blog

పేటీఎం ఆఫర్‌ ధర ఇప్పట్లో కన్పించకపోవచ్చు. లిస్టింగ్‌ రోజు నుంచి ఇప్పటికీ ఈ షేర్‌ నష్టాల్లోనే ఉంది. పబ్లిక్‌ ఆఫర్‌ తరవాత భారీగా క్షీణించి రూ. 1271ని...

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహిత పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌లో కార్మిక శాఖకు చెందిన ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌...

తొలిసారి 100 రోజుల చలన సగటుకు దిగువన క్లోజైంది నిఫ్టి. దిగువ నుంచి రెండు సార్లు కోలుకునేందుకు విఫలయత్నం చేసింది. ఉదయం అనుకున్నట్లు యూరో మార్కెట్ల పతనం...

క్రిప్టో కరెన్సీ అంటేనే దొంగ సొమ్మును విదేశాలకు తరలించే మార్గం అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇటీవల కర్ణాటకలో రాజకీయ నేతలు తమ అక్రమ సొమ్మును...

రెండోసారి పేటీఎం షేర్‌ ఇన్వెస్టర్లను ముంచింది. పబ్లిక్‌ ఆఫర్‌లో ఘోరంగా దెబ్బకొట్టిన పేటీఎం ఇవాళ భారీగా పతనమైంది. గత కొన్ని రోజులుగా బలహీనంగా ఉన్న ఈ షేర్‌...

సింగపూర్‌ నిఫ్టి ఇచ్చిన సంకేతాల మేరకు నిఫ్టి స్థిరంగా ప్రాంభమైంది. సూచీల్లో పెద్ద మార్పు లేదు. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. చక్కెర రంగానికి భారత్‌...

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనెలలో ప్రతి రోజూ వీరు అమ్ముతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టికి 17370 లేదా 17423 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన...

నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభం కానుంది. అమెరికా మార్కెట్ల ట్రెండ్‌ చూస్తుంటే... నిఫ్టి అధిక స్థాయిలో నిలబడటం కష్టంగా కన్పిస్తోంది. ఫెడ్‌ నిర్ణయం కోసం మార్కెట్లు ఎదురుచూస్తున్నాయి....

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ నెలవారీ చందా ధరలను 60 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ చందా నెలకు రూ.199 కాగా, రూ.149కు...

గాయత్రీ ప్రాజెక్ట్స్‌ ప్రిపరెన్షియల్‌ ఇష్యూ ద్వారా రూ.337.50 కోట్ల సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. రుణభారాన్ని తగ్గించుకోవడం, నిధులను సమకూర్చుకునే వ్యూహంలో భాగంగా...