For Money

Business News

Blog

మార్కెట్‌కు మంచి ఓపెనింగ్‌ లభించింది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17800ని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 67 పాయింట్ల లాభంతో 17812 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. 45 షేర్లు...

జీ గ్రూప్‌ కంపెనీ అయిన జీ లెర్న్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుక బైజూస్‌ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు కంపెనీల మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు...

మూడు రోజుల కొనుగోళ్ళ తరవాత విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మారు. నిన్న ఒక్కరోజు రూ. 1926 కోట్లు అమ్మారు. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌లో రూ.9885 కోట్లు ఇన్వెస్ట్‌...

అమెరికా మార్కెట్లు నష్టాల్లో క్లోజ్‌ కాగా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. నిఫ్టితో పోలిస్తే సింగపూర్ నిఫ్టి దాదాపు 80 పాయింట్లకు...

డాక్టర్‌ రెడ్డీస్‌ తరవాత మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలైన అరబిందో ఫార్మా, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ మన మార్కెట్‌ విడుదల చేశాయి. అరబిందో ఫార్మా ‘మోల్నాఫ్లూ’ బ్రాండు...

ప్రముఖ ఫార్మా కంపెఈ వొకార్డ్‌.. రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్ల నిధుల్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ఆర్థిక అవసరాలు, రుణ బకాయిల చెల్లింపులు, పరిశోధన, అభివృద్ధి...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) గురువారం 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.30,000 కోట్ల)ను విదేశీ కరెన్సీ బాండ్ల ద్వారా సమీకరించింది. బాండ్ల ద్వారా ఇంత మొత్తాన్ని భారత...

కజకిస్తాన్‌లో ప్రజల ఆందోళనతో క్రూడ్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఒపెక్‌ ప్లస్‌ కూటమిలో కజకిస్తాన్ ఓ ప్రధాన సరఫరాదారు. దేశీయగా చమురు ధరలు పెంచడంతో జనం తీవ్ర...

చక్కెర కంపెనీల షేర్లు గత కొన్ని రోజులుగా మార్కెట్‌లో మెరుస్తున్నాయి. ఇవాళ సూచీలు నష్టాల్లో ముగిసినా బలరాంపూర్ చినీ, ద్వారకేష్ సుగర్‌, త్రివేణి ఇంజినీరింగ్ వంటి చక్కెర...