For Money

Business News

Blog

నిన్నటి బడ్జెట్‌ను కార్పొరేట్‌ బడ్జెట్‌గా కాంగ్రెస్‌ అభివర్ణించింది.ముఖ్యంగా బడదా పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు ఇచ్చింది. అందులో డేటా సెంటర్లకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలతో అంబానీ, అదానీ...

మూడేళ్ళ తరవాత ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్ళలో లక్ష్యాన్ని దాటింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.08 లక్షల కోట్ల పన్నులను వసూలు చేయాలని గత బడ్జెట్‌లో...

మొబైల్‌ ఫోన్ల తయారీలో వాడే కొన్ని కీలక వస్తువులపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ బడ్జెట్‌లో తగ్గించారు. ఫోన్లలో ఉండే...

ఈ ఏడాది కూడా సిగరెట్లు పన్ను నుంచి తప్పించుకున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో కూడా సిగరెట్లపై పన్ను వేయలేదు. ఈ ఏడాది ఈ అంశంపై ఓ నిర్ణయం...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించినా... ఎపుడు అన్న అంశంపై మార్కెట్‌లో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఎందుకంటే ఈ ఆఫర్‌ ద్వారా...

యూరప్‌ మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నా... అమెరకా మార్కెట్లు ఇవాళ చల్లబడ్డాయి. నిన్న భారీ లాభాల తరవాత ఇవాళ సూచీలు నామమాత్రపు నష్టాలతో ట్రేడవుతున్నాయి. డౌజోన్స్‌ స్థిరంగా...

దేశ రాజ్యాంగానికి అనేక సవరణలు చేశారని... కాని ఇపుడు దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదించారు. కొత్త రాజ్యాంగంపై దేశ వ్యాప్తంగా చర్చ...

లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమ్ముతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం...

మధ్య తరగతి, పేద ప్రజల సంగతేమోగాని... వజ్రాలు కొనేవారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుభ వార్త చెప్పారు. కట్ చేసిన అలాగే పాలిష్‌ చేసిన వజ్రాలపై...

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్ (BSNL) కోసం కొత్త బడ్జెట్‌లో రూ. 44,720 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని4జీ స్ప్రెక్టమ్‌ కోసం, టెక్నాలజీ అప్‌గ్రెడేషన్‌తోపాటు సంస్థ పునర్‌...