For Money

Business News

Blog

ఈసారి బడ్జెట్‌లో ఐటీ స్లాబ్‌ల జోలికి ఆర్థిక మంత్రి వెళ్ళరని తెలుస్తోంది. స్లాబులను అలాగే ఉంచి... ఉద్యోగులను సంతృప్తి పర్చడం కోసం స్టాండర్డ్‌ డిడక్షన్‌ను పెంచే ఆలోచన...

క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 900 మంది పెట్టుబడిదారులను మోసం చేసిన కే.నిషాద్ అనే వ్యాపారవేత్త ఆస్తులను ఎన్‌ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ అటాచ్​ చేసింది. కేరళకు చెందిన ఈ...

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన 'బినాన్స్‌' అధిపతి చాంగ్‌పెంగ్‌ జావో ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానానికి చేరారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ తాజాగా ఐశ్వర్యవంతుల సంపదను...

వడ్డీ రేట్ల భయం స్టాక్‌ మార్కెట్లను వెంటాడుతోంది. పదేళ్ళ అమెరికా ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్‌ రెండేళ్ళ గరిష్ఠానికి చేరాయి. దీంతో కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ పెరిగింది. డాలర్‌...

2019 చివర్లో లిస్టయిన కేపీఐటీ టెక్నాలజీస్‌ కంపెనీ షేర్‌ కరోనా సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనైంది. టాటా మోటార్స్‌, అశోక్‌ లేల్యాండ్ షేర్లు భారీగా క్షీణించిన సమయంలో...

ఏ క్షణంలో పేటీఎం మార్కెట్‌లో ప్రవేశించిందేమోగాని... నెగిటివ్‌ వార్తలతో ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టేస్తోంది. గత ఏడాది ఈ కంపెనీ రూ. 2,150లకు ఇన్వెస్టర్లకు షేర్లను ఆఫర్‌ చేసింది....

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్, సర్వీసింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే సంస్థ బైక్‌వో కంపెనీలో సినీ నటుడు వెంకటేష్‌ పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీకి ఆయన బ్రాండ్‌...

ఈ నెల 5వ తేదీన కర్నూలు, అనంతపురం, కడప, బళ్ళారి, నంద్యాల తదితర ప్రాంతాల్లో మూడు కంపెనీలకు చెందిన స్థావరాలపై ఐటీ దాడులు జరిగాయని, ఈ దాడుల్లో...

ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు ముందుకు దూసుకు పోతున్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌ క్లోజ్‌ కావడం నిఫ్టికి కలసి వచ్చింది. మిడ్‌సెషన్‌లో కాస్త తగ్గినట్లు...

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో తమ కంపెనీ బాగా రాణించిందని బెంగుళూరుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ శోభా డెవలపర్స్‌ పేర్కొంది. మూడు నెలల, తొమ్మిది నెలలల్లో...