భారత మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. వంటనూనె ధరలు భయపడినట్లుగా పెరగడం లేదు. గతవారం పామాయిల్ ఎగుమతులను ఇండోనేషియా నిషేధించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆ...
Blog
మార్కెట్ ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది. క్రూడ్ భారీగా తగ్గడంతో పాటు రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా టెక్ షేర్లకు మద్దతు లభిస్తోంది. ఈ...
ఊహించినట్లే రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్లో ముగిశాయి. ఆరంభంలో మిశ్రమంగా ఉన్న మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. ముఖ్యంగా భారీ నష్టా్లలో ఉన్న డౌజోన్స్ 0.7 శాతం లాభంతో...
ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ కేంద్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. ఇష్యూ రాకుంటే కేంద్ర ద్రవ్యలోటు భారీగా పెరిగే ప్రమాదముంది. దీంతో ఎలాగైనా సరే... ఎల్ఐసీ ఆఫర్కు...
ఒక్కో షేర్కు 54.20 డాలర్లు ఇస్తానంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్కు ట్విటర్ అంగీకరించింది. మొత్తం డీల్ 4400 కోట్ల డాలర్లు (రూ. 3,38,184...
డాలర్ పెరగడంతో పాటు ఆర్థికవృద్ధి రేటు మందగిస్తుందన్న వార్తలతో బులియన్ మార్కెట్లో అమ్మకాలు సాగుతున్నాయి. డాలర్ ఇండెక్స్ 102 వైపు పరుగులు తీస్తోంది. డాలర్ రెండేళ్ళ గరిష్ఠ...
కరెన్సీ మార్కెట్లో డాలర్ పరుగు ఆగడం లేదు. కాస్సేపటి క్రితం డాలర్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగి 101.75కు చేరింది. ఇది రెండేళ్ళ గరిష్ఠ స్థాయి. డాలర్...
రెండు సెషన్స్లో భారీ పతనం తరవాత అమెరికా మార్కెట్లలో అమ్మకాల హోరు తగ్గింది. డౌజోన్స్ ఒక శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీలు 0.77 శాతం...
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) కంపెనీ షేర్ రానున్న రెండేళ్ళలో 77 శాతం ప్రతిఫలం ఇస్తుందని ఐడీబీఐ క్యాపిటల్ అంచనా వేస్తోంది. ఇటీవల ఈ...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్కు ట్విటర్ బోర్డు ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున...
