ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ కోవిడ్ పరిస్థితిపై రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ వ్యాట్ గురించి ప్రస్తావించారు....
Blog
ప్రభుత్వం నడుపుతున్న ఏకైక పేమెంట్ బ్యాంక్ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు రూ. 820 కోట్ల ఆర్థిక మద్దతు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది....
ఎప్పటి నుంచో వినిపిస్తున్న వదంతులు ఇపుడు నిజమయ్యాయి. ఇతర కంపెనీల్లో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టిన అదానీ గ్రూప్ ఈ సారి ఏకంగా మీడియాలో రంగంలో భారీగా...
ఉదయం ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ క్రమంగా మిడ్ సెషన్ వరకు బలహీనపడుతూ వెళ్ళింది. మిడ్ సెషన్లో 16958 పాయింట్లను తాకిన నిఫ్టికి యూరో మార్కెట్ల...
ప్రజలకు సాయం చేసేందుకు పెట్రోల్, డీజిల్పై తాము విధించే వ్యాట్ను తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచించారు. ఇవాళ దేశంలో కోవిడ్ పరిస్థితిని ఆయన రాష్ట్ర సీఎంలతో...
సరిగ్గా మిడ్ సెషన్కు ముందు నిఫ్టిలోభారీ ఒత్తిడి వచ్చింది. ఒకదశలో 16958కి క్షీణించిన నిఫ్టి ... వెంటనే కోలుకుని ఇపుడు 17041 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీనికి...
భారత దేశపు అతి పెద్ద మెగా పబ్లిక్ ఆఫర్ అయిన ఎల్ఐసీ ఐపీఓ మే 4వ తేదీన ప్రారంభమై, 9వ తేదీన ముగుస్తుందని ఆ సంస్థ ఛైర్మన్...
గత కొన్ని రోజులగా రిలయన్స్ షేర్ పరుగులు తీస్తోంది. గత వారం ఆల్టైమ్ గరిష్ఠ స్థాయికి చేరిన రిలయన్స్ ఇవాళ రూ.2828ని తాకింది. మార్కెట్ భారీ నష్టాల్లో...
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే 17056ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 17072 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 128 పాయింట్లు నష్టపోయింది....
నిఫ్టికి 17000 దిగువన మద్దతు లభిస్తుందని డేటా అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. నిఫ్టి ఇవాళపడే వరకు ఆగి దిగువ స్థాయలో కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు....
