కరోనా తరవాత క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర 123 డాలర్లను దాటింది. ఇపుడు పరిస్థితి చూస్తుంటే మళ్ళీ ఆ రికార్డును ఆయిల్ బద్ధలు కొట్టేలా కన్పిస్తోంది. రష్యా...
Blog
రాత్రి అమెరికా మార్కెట్లకు సెలవు. ఫ్యూచర్స్ మాత్రం గ్రీన్లో ఉన్నాయి. నిన్న రాత్రి యూరో మార్కెట్లు గ్రీన్లో ముగిశాయి. ప్రధాన సూచీలు ఒక శాతం వరకు లాభపడ్డాయి....
మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన XUV 300 SUV ఎలక్ట్రిక్ వెర్షన్ను వచ్చే మార్చిలోగా విడుదల చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల...
మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి నాట్కో ఫార్మా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 610 కోట్ల టర్నోవర్పై రూ.50.5 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో...
దేశంలో దాదాపు ప్రధాన ఫార్మా కంపెనీలన్నీ నిరాశాజనక పనితీరు కనబర్చాయి. దివీస్ ఫార్మా అద్భుత పనితీరు కనబర్చినా... గైడెన్స్ ఇవ్వలేదని భారీగా ఒత్తిడి వచ్చింది. ఇతర కంపెనీ...
ఇవాళ దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ డీలర్లు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వీరు ఇవాళ అంటే ఒక రోజు పాటు పెట్రోల్ , డీజిల్ కొనుగోలు...
మెమోరియల్ డే సందర్భంగా ఇవాళ అమెరికా మార్కెట్లకు సెలవు. ఫ్యూచర్స్ మార్కెట్లు మాత్రం గ్రీన్లో ట్రేడవుతున్నాయి.ఎస్ అండ్ పీ 500 సూచీ అరశాతం పైగా లాభంతో ఉన్నాయి....
మార్చితో ముగిసిన త్రైమాసికంలో సన్ ఫార్మా కనీసం రూ.1,707 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని బ్లూమ్బర్గ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు అంచనా వేశారు. అలాగే రూ....
బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న రియో బిజినెస్ పార్క్లో గుగూల్ ఆఫీస్ రెడీ అవుతోంది. బెంగళూరుకు చెందిన బాగ్మనే గ్రూప్ సంస్థకు చెందిన ఈ...
చెల్లింపులు , సేవలను అందిస్తోన్న పేమేట్ ఇండియా త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు మార్కెట్ నియంత్రుణ సంస్త సెబీకి ప్రాస్పెక్టస్ను సమర్పించింది. ఈ పబ్లిక్...
