For Money

Business News

Blog

పైన్‌ ల్యాబ్స్‌, రేజర్‌పే, రిలయన్స్‌, గూగుల్‌, జొమాటొ, వరల్డ్‌ లైన్ వంటి 32 సంస్థలకు సూత్రప్రాయంగా పేమెంట్‌ అగ్రిగేటర్‌ లైసెన్స్‌ను ఆర్బీఐ జారీ చేసింది. 32 సంస్థల...

కడప జిల్లాల్లో స్టీల్‌ ప్లాంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భూమిపూజ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ భూమి పూజ చేయడం ఇది రెండోసారి. కడపజల్లా జమ్మలమడుగు మండలం,...

సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ఇవాళ ప్రారంభమైంది. ఓపెనింగ్‌లో 17853ని తాకిన నిఫ్టి... ఇపుడు 65 పాయింట్ల నష్టంతో 17864 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో...

అదానీ గ్రూప్‌ షేర్ల షార్ట్‌ సెల్లింగ్‌ కొనసాగుతోందని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణల తరవాత గ్రూప్‌ షేర్ల...

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్‌ ఇండియా దాదాపు 16 ఏళ్ళ తరవాత కొత్త విమానాలకు ఆర్డర్‌ చేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సమయంలో ఎయిర్‌ ఇండియా 2005లో...

ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా బలపడుతూ వచ్చాయి. ఉదయం ఒకదశలో 17800 స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్‌ ముందు 17954 పాయింట్ల గరిష్ఠ స్థాయిని...

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...

నిఫ్టికి ఇవాళ 17, 650వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,800 వద్ద...

స్టాక్‌మార్కెట్‌లో షేర్ల క్రయవిక్రయాలకు సంబంధించి నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ‘మార్జిన్‌’ నిబంధనలు చిన్న ఇన్వెస్టర్లకు తలనొప్పిగా మారాయి. కొత్త నిబంధనలపై స్పష్టత లేక పోవడంతో...

ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు సెక్యూరిటీస్ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి)కి విస్తృత అధికారాలు కల్పించేందుకు ఓ కమిటీని నియమించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇలాంటి కమిటీని...