For Money

Business News

Blog

సత్యం రామలింగరాజుకు సత్యం స్కామ్‌ వివాదం వీడటం లేదు. తమ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆడిటింగ్‌ సంస్థ ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ (PwC) దాఖలు చేసిన పిటీషన్‌ ఇపుడు...

దేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ గోపీనాథ్‌ రాజీనామా చేశారు. సెప్టెంబర్‌ 15...

నిఫ్టికి ఇవాళ 17,550 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,800 వద్ద...

అదానీ గ్రూప్‌ సెంటిమెంట్‌తో పాటు బలమైన పీఎంఐ డేటా, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సందేశాలతో ఇవాళ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. మార్చి నెల డెరివేటివ్స్‌కు గట్టి...

దాదాపు 16 వారాల తరవాత నిఫ్టి ఒక్క సెషన్‌లో అత్యంత భారీ లాభాలను ఆర్జించింది. నిన్నటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు హోరెత్తినా... మంత్లీ, వీక్లీ డెరివేటివ్స్ కారణంగా...

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...

నిఫ్టికి ఇవాళ 17,150 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,470 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,100 వద్ద...

దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్‌ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్‌ను ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూతో క‌లిసి రాష్ట్ర ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దైనందిన జీవితంలో...

అమెరికాకు చెందిన పీఈ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ అనే సంస్థ అదానీ గ్రూప్‌నకు చెందిన నాలుగు కంపెనీలలో రూ. 15,446 కోట్ల విలువైన షేర్లను ఇవాళ కొనుగోలు...

ఉదయం ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి.. క్రమంగా మరింత బలహీనపడుతూ వచ్చింది. ప్రపంచ మార్కెట్లు నిస్తేజంగా ఉండటం, మన మార్కెట్లకు సంబంధించి పాజిటివ్‌ అంశాలు లేకపోవడంతో...