For Money

Business News

Tamilnadu

తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమింగ్‌ను నిషేధించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ తేవాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. గవర్నర్‌ ఆమోదం తరవాత ఈ ఆర్డినెన్స్‌ అమల్లోకి వస్తుంది. దేశంలో...

జీఎస్టీ నిబంధనలు ఏర్పాటు చేసినపుడు ఉన్న నిబంధనలను అమలు చేయాలని తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి త్యాగరాజన్‌ అన్నారు. గతంలో తెలంగాణ, ఇపుడు తమిళనాడు రాష్ట్రం ఏటా...

భారత సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం ఇమేజ్‌ మునుపెన్నడూ లేనివిధంగా దెబ్బతింటోంది. ఆ రాష్ట్రంలో మత పరమైన ఘర్షణలు పెరుగుతుండటంతో చాలా కంపెనీలు మరో రాష్ట్రానికి...

యూఏఈకి చెందిన ప్రముఖ రిటైల్ కంపెనీ లులూ గ్రూప్ తమిళనాడులో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఏపీలో ఇది వరకు భారీ ప్రకటించిన ఈ గ్రూప్‌ జగన్మోహన్‌ రెడ్డి...

ఒమైక్రాన్‌ నుంచి ఇపుడిపుడే బయటపడుతున్న సమయంలో తమిళనాడులో కొరోనా కొత్త వైరస్‌ BA.2 బయటపడింది. ఒమైక్రాన్‌కు ఇది సబ్‌ వేరియంట్‌ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఏడాది...