For Money

Business News

ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిషేధం

తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమింగ్‌ను నిషేధించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ తేవాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. గవర్నర్‌ ఆమోదం తరవాత ఈ ఆర్డినెన్స్‌ అమల్లోకి వస్తుంది. దేశంలో ఇంటర్‌నెట్‌ ద్వారా అంటే ఆన్‌లైన్‌ గేమింగ్‌ను నిషేధించిన తొలి రాష్ట్ర తమిళనాడు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ఆంక్షలు విధించాయే గాని.. నిషేధించలేదు.