For Money

Business News

Rice

అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే విదేశాలకు లోడ్‌ అయిన బియ్యానికి మాత్రం మినహాయింపు...

నిన్న బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించిన కేంద్ర ప్రభుత్వం నూకల ఎగుమతిని నిషేధించింది. దేశీయంగా పెరుగుతున్న బియ్యం ధరలను కట్టడి చేసేందుకు వాటి ఎగుమతులపై...

దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈసారి ఖరీఫ్‌ సీజన్‌లో వరి పండించే మెజారిటీ రాష్ట్రాల్లో వర్షాలు సరిగా లేకపోవడంతో పంట...

మొన్నటి దాకా వరి ధాన్యం కొనుగోలుకు ససేమిరా అన్న కేంద్రం ఇపుడు రాష్ట్రాల వెంట పడుతోంది. ధాన్యం సేకరణ పెంచమని కోరుతోంది. ప్రస్తుత సీజన్‌లో 590 లక్షల...

అన్ని రకాల బియ్యం ధరలు పెరుగుతున్నాయి. మనదేశంలో అనేక రాష్ట్రాల్లో వరి సాగు తగ్గుతోంది. మరోవైపు బంగ్లాదేశ్‌, ఇరాన్‌, ఇరాక్‌, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి...

ఆహార వస్తువుల ప్రి ప్యాకెజ్డ్, బ్రాండెడ్‌ వస్తువలపై అయిదు శాతం జీఎస్టీకి సంబంధించి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండైరెక్ట్‌ ట్యాక్సస్‌ అండ్‌ కస్టమ్స్‌ (CBIC) వివరణ ఇచ్చింది....

ఈసారి రుతుపవనాలు బాగున్నా వరి దిగుబడి తగ్గే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు ప్రపంచ ఆహార ధాన్యాల కొరత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి సాధారణ బియ్యం...

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణం ఇప్పటి వరకు వంటనూనెలు, ఖనిజాలు, గోధుమలు, మొక్కజొన్న దరలు పెరిగాయి. ఇపుడు బియ్యం వంతు వచ్చింది. పౌల్ట్రీతోపాటు ఇతర పరిశ్రమల్లో గోధుమ,...