జూన్తో ముగిసిన త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ విశ్లేషకుల అంచనాలకు మించిన పనితీరు కనబర్చింది. ఈ మూడు నెల్లో 5,544 కోట్ల డాలర్ల ఆదాయంపై 2.55 డాలర్ల ఈపీఎస్ను...
Microsoft
ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం లేదు. పైగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నయాఇ. తాజాగా మైక్రోసాఫ్ట్ కంపెనీ వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. 11,000 మంది ఉద్యోగుల్ని...
ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీగా పేరొందిన యాపిల్ కంపెనీ సెకనుకు 1,820 డాలర్లు అంటే రూ. 1.48 లక్షల నికర లాభం సంపాదిస్తోంది. ఈ కంపెనీ రోజు...
టెక్ షేర్లలో దాదాపు 5.5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ వ్యాల్యూయేషన్ పడింది ఈ ఏడాది. అయినా ఐటీ పరిశ్రమ కష్టాలు తగ్గలేదు కదా... ఇపుడే ప్రారంభమైనట్లు...
కరోనా సమయంలో భారీగా ఉద్యోగులను చేర్చుకోగా.... ఇపుడు వొదిలించుకునే పనిలో ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. ఇప్పటికే రెండు విడతలు ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్ తాజాగా మరో 1000...
భారత ప్రభుత్వానికి చెందిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) ప్లాట్ఫామ్తో మైక్రోసాఫ్ట్ జత కట్టింది. ఈ భాగస్వామ్యంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ సోషల్ ఈ-కామర్స్ వ్యాపారాల్లోకి ప్రవేశిస్తోంది....
అమెరికాలో అపుడే మాంద్యం ఛాయలు కన్పిస్తున్నాయి. ఒకవైపు ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠానికి చేరడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతోంది. ఈ నేపథ్యంలో మాంద్యం ఖాయమని...
భారత దేశంలో తమ కంపెనీ అతి పెద్ద డేటా సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పుతున్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడిచింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, మైక్రోసాఫ్ట్కు మధ్య ఇవాళ ఒప్పందం కుదిరింది....
ఇవాళ్టి నుంచి మనదేశంలోని రీటైల్ ఇన్వెస్టర్లు కూడా అమెరికాలోని 8 ప్రధాన కంపెనీల షేర్లు కొనుగోలు చేయొచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్...
హైదరాబాద్లో రూ.15,000 కోట్లతో డేటా సెంటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, తెలంగాణ ప్రభుత్వం డీల్ను ఖరారు చేసుకున్నట్లు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక...