For Money

Business News

India

ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ మృతికి సంతాపం ప్రకటిస్తూ సోమవారం సెలవు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ ప్రకారం సోమవారం సెలవు ప్రకటిస్తున్న ఆర్బీఐ...

2021...భారత దేశ చరిత్ర మరువరాని ఏడాది. కరోనా మహమ్మారికి లక్షల మంది బలయ్యారు. అనేక కుటుంబాలు అనాధలయ్యాయి. మరెన్నో కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. దేశంలో పేదల సంఖ్య...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.2 శాతం ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో ఆర్బీఐ వేసిన అంచనా కంటే ఇది...

మెలమెల్లగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ఇవాళ భారీగా పెరిగింది. శని, ఆదివారం సెలవు కావడంతో ఆది, సోమవారాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. సోమవారం...

దేశంలో క్రెడిట్‌కార్డు వినియోగం బాగా పెరుగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా క్రెడిట్‌ కార్డుల ద్వారా నెలలో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. సెప్టెంబర్‌తో...

పబ్లిక్‌ ఇష్యూల ద్వారా ప్రైమరీ మార్కెట్‌లో రూ.10,000 కోట్లకు పైగా సమీకరించడానికి 10 కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌, టెగా ఇండస్ట్రీస్‌...

క్రిప్టోకరెన్సీకి సంబంధించిన బిల్లును కేబినెట్‌ ఆమోదం లభించగానే పార్లమెంటు ముందుకు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. గత పార్లమెంటు సమావేశాల్లోనే క్రిప్టో బిల్లు...

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ బిల్లు తేనుంది. గతంలో క్రిప్టో కరెన్సీని నిషేధించాలని కేంద్రం భావించింది. అయితే నిబంధనలతో అనుమతించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది....

చైనాకు చెందిన దావో ఈవీటెక్‌ (DAO EVTech) ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో తయారీ ప్లాంట్‌ నెలకొల్పాలని యోచిస్తోంది. ఈమేరకు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. దాదాపు పది...

జీఎస్టీ రేట్లలో మార్పులు, చేర్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మార్పుల వల్ల జీఎస్టీ రేట్లు మరింత పెరగనున్నాయి. ఇపుడు నాలుగు రేట్లు అమలు చేస్తున్నారు. ఆహార...