For Money

Business News

Hyderabad

ఈ ఏడాది ఏడు ప్రధాన నగరాల్లో మొత్తం హౌసింగ్‌ సేల్స్‌ 3.6 లక్షల యూనిట్లకు చేరుతాయని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ కంపెనీ అనరాక్‌ కన్సల్టెంట్స్‌ పేర్కొంది. వీటిలో 50...

హైదరాబాద్‌ క్రమంగా డేటా హబ్‌ సెంటర్‌గా మారుతోంది.తాజాగా క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్‌ కంపెనీ మాదాపూర్‌లోని ఐటీ కారిడార్‌లో రూ. 1,200 కోట్ల పెట్టుబ‌డులు పెట్టనున్నట్లు ప్రక‌టించింది. ఈ...

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో మున్ముంద అత్యాధునిక బ్యాటరీలకు డిమాండ్‌ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఏసీసీ బ్యాటరీ స్టోరేజీకి పీఎల్‌ఐ స్కీమ్‌ కోసం అమరరాజా పోటీ పడింది....

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్‌ ఫార్మా అమ్మకానికి పెట్టారు. ఈ కంపెనీలో చైనాకు చెందిన ఫోసన్‌ ఫార్మాకు 57.86 శాతం వాటా ఉంది. ఫోసన్‌ ఫార్మా మాతృ...

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం నానక్‌రామ్‌గూడలో నూతనంగా నిర్మించిన భవనంలోకి మారనుంది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలో 2023 జనవరి తొలి వారంలోనే యూఎస్ కాన్సులేట్‌...

గత రెండు రోజుల నుంచి తెలుగు ఛానల్స్‌ గ్రానైట్స్‌ కుంభకోణంపై నాన్‌ స్టాప్‌ కవరేజీ ఇస్తున్నాయి. తీరా ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీ చేసిన ప్రకటన...

సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో దేశంలో ఇళ్ళ అమ్మకాలు 1,08,817 యూనిట్లను ప్రాప్‌ఈక్విటీ పేర్కొంది. గత ఏడాది ఇదే కాలలో 87,747 యూనిట్స్‌ అమ్మారని, ఈ...

నిఫ్టి ఏడాది నుంచి పడకేసింది. గత ఏడాది నంబర్‌లో ఏ స్థాయిలో ఉందో...ఇపుడు అంతకన్నా తక్కువగా ఉంది. కాని ఈ ఏడాదిలో కొన్ని షేర్లు అద్భుతంగా రాణించాయి....

తెలంగాణలో సుమారు రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌ సంస్థ అటెరో ఇండియా వెల్లడించింది. కొత్త యూనిట్‌ను ప్రారంభిస్తామని.. దీనివల్ల 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి...

హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) దేశంలోని బిజినెస్‌ స్కూళ్లలో టాప్‌గా నిలిచింది. టాప్‌-100 ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) ఎగ్జిక్యూటీవ్‌ ఎంబీఏ 2022 ర్యాంకుల్లో భారత్‌లో...