For Money

Business News

Crude

చైనా ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఆర్థిక, ద్రవ్య పరమైన సంస్కరణలు భారత స్టాక్‌ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గత కొన్ని నెలలుగా భారత స్టాక్‌ మార్కెట్‌ వ్యాల్యూయేషన్‌...

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా క్షీణించడం, ఇదే సమయంలో...

ఈ ఏడాది ఆరంభంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అంటే మార్చి 14వ తేదీన పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.2 చొప్పున తగ్గించింది. త్వరలోనే...

ధరలను అదుపులో ఉంచేందుకు క్రూడ్‌ ఆయిల్‌ సరఫరాను అదుపు చేయాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. సౌదీ అరేబియాతో పాటు రష్యా కూడా చమురు సరఫరా తగ్గించేందుకు అంగీకరించాయి....

ఆగస్టు 30న బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ 105 డాలర్లు ఉండేది. ఇవాళ 88.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా దేశాలు బ్రెంట్‌ క్రూడ్‌ను కొనుగోలు చేస్తాయి. అమెరికా...

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వానికి, తన వాటాదారులకు డివిడెండ్‌ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించిన ఆయిల్ మార్కెటింగ్‌...

ఇంధన ధరలు పెరగడంతో యూరో మార్కెట్ల కరెన్సీలు గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించాయి. దీంతో డాలర్‌ 20 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. ఇవాళ డాలర్‌ ఇండెక్స్‌...

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న బాదుడుకు విరామం ఇచ్చిన చమురు సంస్ధలు శనివారం మరో మారు ఇంధన ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై...

తన దగ్గర ఉన్న వ్యూహాత్మక నిల్వల నుంచి క్రూడ్‌ విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ భారీగా క్షీణించింది. రష్యా,...

ఇవాళ కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధర లీటరుకు 30 పైసలు, డీజిల్‌ ధరను 35 పైసలు చొప్పున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి....