For Money

Business News

Byjus

ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. రూ. 9,362.35 కోట్లకు సంబంధించి కంపెనీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ...

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎడుటెక్‌ సంస్థ బైజూస్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంటోంది. రుణదాతల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా... కొన్ని రుణాల రీ షెడ్యూల్‌కు...

మరో వంద కోట్ల డాలర్లను మార్కెట్‌ నుంచి సమీకరించాలని భావిస్తున్న ఎడుటెక్‌ సంస్థకు మరో భారీ షాక్‌ తగిలింది. కంపెనీలో నాన్‌ ప్రమోటర్లలో అత్యధిక వాటా కలిగిన...

మెడికల్, ఇంజినీరింగ్‌ కోర్సుల ప్రవేశ పరీక్షలకు కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్ ఆకాశ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ కంపెనీని బైజూస్‌ కొనుగోలు చేసినవిషయం తెలిసిందే....

ఇపుడు క్యాపిటల్‌ మార్కెట్‌లో బైజూస్‌ అకౌంటింగ్‌ మోసాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ కంపెనీ ఆర్థిక ఫలితాలను ఆడిట్‌ చేసేందుకు... ఆడిటింగ్‌ సంస్థ డెలాయిట్‌ హాకిన్స్‌ అండ్‌...

ఎడుటెక్‌ కంపెనీ బైజూస్‌ మరోసారి కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇప్పటి వరకు ఆర్థిక సంక్షోభంలో ఉందని, అందుకే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించిందని వార్తలు వచ్చాయి. అయితే...

ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఊహించిన స్థాయిలో వ్యాపారాలు లేకపోవడంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వంతో భారీ డీల్‌ కుదుర్చుకున్న...

దేశ వ్యాప్తంగా 200 కేంద్రాలలో 500 ట్యూషన్‌ సెంటర్లను నెలకొల్పాలని ఎడ్యుటెక్‌ సంస్థ బైజుస్‌ నిర్ణయించింది. దీని కోసం 20 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,500 కోట్లు)...

ఏడాది లేదా 18 నెలల్లో పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తామని బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ అన్నారు. ఈటీ నౌ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ... కంపెనీ ప్రగతిని ఇన్వెస్టర్లతో పంచుకోవాలని...

సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేట్‌ లర్నింగ్‌ కంపనీని బైజూస్ టేకోవర్‌ చేసింది. ప్రొఫెషనల్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రంగంలో నిమగ్నమైన గ్రేట్‌ లర్నింగ్‌ కంపెనీని 60 కోట్ల డాలర్లకు...