పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో కొత్త మార్పు కోసం కేంద్రం ప్రయత్నించింది. తక్కువ పన్ను రేటుకు వీలు కల్పిస్తూ... మినహాయింపులు లేని కొత్త పన్ను స్కీమ్ను 2020-21లో...
Budget
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఏడాది బడ్జెట్ అంచనాలో 21.2 శాతానికి చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ద్రవ్యలోటు...
ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగుస్తుందనగా ఏపీ మరోసారి మార్కెట్ నుంచి మరో రూ.2000 కోట్లు తీసుకోనుంది. ఈనెల 15వ తేదీన ఏపీ తరఫున రూ.1000...
ఆంధ్రప్రదేశ్ కాస్త రుణాంధ్రప్రదేశ్గా మారిపోయింది. కేవలం నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర అప్పులు, గ్యారంటీలు వెరశి రూ. 5.5 లక్షల కోట్లను దాటాయి. ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో...
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,56,256 కోట్లు కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో...
2022-23 ఏడాదికి రూ. 2,56,958 కోట్లతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇవాళ ఆయన అసెంబ్లీ 2022-23 బడ్జెట్ను ప్రవేశపెడుతూ.. ....
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 నుంచి జరగనున్నాయి. మార్చి 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు 8న దివంగత మంత్రి గౌతమ్రెడ్డి...
నిన్నటి బడ్జెట్ను కార్పొరేట్ బడ్జెట్గా కాంగ్రెస్ అభివర్ణించింది.ముఖ్యంగా బడదా పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు ఇచ్చింది. అందులో డేటా సెంటర్లకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలతో అంబానీ, అదానీ...
మూడేళ్ళ తరవాత ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్ళలో లక్ష్యాన్ని దాటింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.08 లక్షల కోట్ల పన్నులను వసూలు చేయాలని గత బడ్జెట్లో...
లాభాల్లో ఉన్న ఎల్ఐసీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమ్ముతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై ఆయన ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం...