నిఫ్టి ఇవాళ పెరిగినపుడల్లా ఒత్తిడికి గురైంది. మిడ్ సెషన్ తరవాత కోలుకున్నా...చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టి భారీ నష్టాలతో ముగిసింది. ఇవాళ మొత్తం అయిదు...
STOCK MARKET
నిఫ్టి ఉదయం నుంచి నష్టాల్లోనే ఉంది. మిడ్ సెషన్ సమయానికి కోలుకున్నా ఇంకా నష్టాల్లోనే కొనసాగుతోంది. ఉదయం 17779ని తాకిన నిఫ్టి తరవాత 17653 పాయింట్లకు క్షీణించింది....
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లో రుచి సోయా షేర్లను దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్ల పంట పండింది. ఈ ఆఫర్లో రూ.600లకు షేర్లను కంపెనీ కేటాయించిన విషయం తెలిసిందే....
మార్కెట్ ఆరంభంలోనే 17700 దిగువకు పడిపోయింది. ఓపెనింగ్లో 17,761 వద్ద ప్రారంభైన ఈ కంపెనీ కొన్ని నిమిషాల్లోనే 17689ని తాకిన నిఫ్టి ఇపుడు 17690 వద్ద ట్రేడవుతోంది....
టీసీఎస్ ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. స్టాక్ మార్కెట్ ముగిసిన తరవాత ఫలితాలు వస్తాయి. మార్కెట్ ట్రెండ్ను నిర్ణయించే అంశాల్లో ఇదొకటి. కార్పొరేట్ ఫలితాలే ఇపుడు మార్కెట్...
ఈక్విటీ మార్కెట్లలో ద్రవ్యోల్బణ భయం కొనసాగుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ 0.4 శాతం లాభంతో క్లోజ్ కాగా, ఎస్ అండ్ పీ...
దేశంలో వచ్చేవారం స్టాక్ మార్కెట్లతో పాటు కరెన్సీ, కమాడిటీ మార్కెట్లు కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేస్తాయి. సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రమే పనిచేస్తాయి. ప్రతి గురువారం...
వాల్స్ట్రీట్ టెక్నాలజీ షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఇవాళ నాస్డాక్ 0.48 శాతం క్షీణించింది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.23 శాతం లాభానికే...
ఆర్బీఐ పరపతి విధానం చాలా నీరసంగా ఉంది. బ్యాంకు షేర్లు అంతంత మాత్రంగా స్పందించాయి. వాస్తవంగా పరపతి విధానం తరవాత మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది. తరవాత యూరో...
ఆర్బీఐ క్రెడిట్ పాలసీ తరవాత నిఫ్టీ కాస్త డల్గా ఉన్నా... యూరప్ మార్కెట్ నుంచి గట్టి మద్దతు లభించింది. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాల జరుపడం......
