మ్యాప్ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫోసిస్టమ్స్ లిమిటెడ్ షేర్లు ఇవాళ భారత స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. ఈ కంపెనీ షేర్లను రూ. 1033లకు ఆఫర్...
IPOs
సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ పబ్లిక్ ఆఫర్ రేపు అంటే 21వ తేదీన ప్రారంభం కానుంది. ఇష్యూ 23న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.1,100ల కోట్లను కంపెనీ...
ఊహించినట్లే శ్రీరామ్ ప్రాపర్టీస్ షేర్ 20 శాతం నష్టంతో లిస్ట్ అయింది. ఈ కంపెనీ ఇష్యూ ధర రూ. 118 కాగా, ఇవాళ ఎన్ఎస్ఈలో రూ. 90...
ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ ఐపీఓ మార్చిలోగా వచ్చే సూచనలు కనిపించడం లేదు. సంస్థ విలువను అంచనా వేయడం ఆలస్యమవుతోందని.. ఈ నేపథ్యంలో ఐపీఓ ఈ...
శ్రీరామ్ గ్రూప్నకు చెందిన శ్రీరామ్ ప్రాపర్టీస్ షేర్ రేపు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానుంది. రూ. 118లకు ఈ కంపెనీ షేర్లను అలాట్ చేసింది. అనధికార మార్కెట్లోఉన్న...
ట్రావెల్, హాస్పిటల్ రంగానికి సొల్యూషన్స్ అందించే సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీ రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ లిస్టింగ్ రోజు నిరుత్సాహపర్చింది. ఈ షేర్ను కంపెనీ రూ. 425లకు కేటాయించగా,...
హైదరాబాద్కు చెందిన మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఐపీఓ ఇవాళ ముగిసింది. ఈ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూ 52.59 రెట్లు సబ్స్ర్కైబ్ అయింది....
యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రిడెంట్స్ (API) సరఫరా చేసే సంస్థ, ఫార్మా తయారీ కంపెనీ అయిన సుప్రియా లైఫ్ సెన్సెస్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ ఇవాళ విడుదలైంది. ఈనెల...
సుప్రియా లైఫ్సైన్స్ పబ్లిక్ ఇష్యూ ఎల్లుండి అంటే ఈనెల 16వ తేదీన ప్రారంభం కానుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.265 - రూ.274. ఇష్యూ 20న ముగుస్తుంది....
అమెజాన్కు చెందిన మోర్ రిటైల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రావాలని భావిస్తోంది. కంపెనీ విలువను 5 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.37,500 కోట్లు) లెక్కిస్తున్నారు. 50 కోట్ల...