For Money

Business News

IPOs

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇష్యూ 29న ముగుస్తుంది. ఇష్యూ ద్వారా మొత్తం రూ.1,581 కోట్ల నిధులను...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ మేనెల 4వ తేదీన ప్రారంభం కానుంది. మే9వ తేదీన క్లోజ్‌ కానుంది. సవరించిన ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసేందుకు సెబి అనుమతి లభించింది. ఈనెల...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్ కేంద్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారింది. ఇష్యూ రాకుంటే కేంద్ర ద్రవ్యలోటు భారీగా పెరిగే ప్రమాదముంది. దీంతో ఎలాగైనా సరే... ఎల్‌ఐసీ ఆఫర్‌కు...

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెల 27న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆఫర్‌ షేర్ల ధరల శ్రేణిని రూ.516...

ఎల్‌ఐసీలో వాటా అమ్మడం ద్వారా నిధులు సమీకరించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం చివరికి ఆ సంస్థ విలువను భారీగా తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇపుడున్న పరిస్థితుల్లో తొలుత...

క్యాంపస్ బ్రాండ్ కింద ఫుట్‌వేర్‌ను అమ్మే క్యాంపస్ యాక్టివ్‌వేర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెల 26న ప్రారంభం కానుంది. ఈ ఇఫర్‌ 2న ముగుస్తుంది. పబ్లిక్‌ ఆఫర్‌...

అమెరికా వడ్డీ రేట్ల పెంపుతో పాటు బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఇక విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల మన మార్కెట్లలో...

హైదరాబాద్‌లోని చిన్న పిల్లల ఆసుపత్రుల నిర్వహణ సంస్థ రెయిన్‌బో చిల్డ్రన్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది. పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెల 27న ప్రారంభం కానుంది....

ఎల్ఐసీలో 20 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబ‌డుల (ఎఫ్‌డీఐ)ను అనుమతిస్తూ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధ‌న‌ల‌ను కేంద్ర ప్రభుత్వం స‌వరించింది. మే నెలలో ఎల్‌ఐసీ...

స్పోర్ట్స్, పాదరక్షల తయారీ సంస్థ క్యాంపస్ యాక్టివ్వేర్ వచ్చే నెలలో పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. దేశంలోని పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను పెంచడం ద్వరా తన స్థానాన్ని...