For Money

Business News

INVESTING

వచ్చే ఏడాదిలో రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, భారీ యంత్ర పరికరాల షేర్లు పెరిగే అవకాశం ఉందని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌, హెడ్‌ ఆఫ్‌...

పేటీఎం ఆఫర్‌ ధర ఇప్పట్లో కన్పించకపోవచ్చు. లిస్టింగ్‌ రోజు నుంచి ఇప్పటికీ ఈ షేర్‌ నష్టాల్లోనే ఉంది. పబ్లిక్‌ ఆఫర్‌ తరవాత భారీగా క్షీణించి రూ. 1271ని...

దేశంలోని ప్రముఖ ఫుట్‌వేర్‌ బ్రాండ్లలో ఒకటైన మెట్రో బ్రాండ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళ ప్రారంభం అవుతోంది. 14న ముగుస్తుంది. రూ. 5 ముఖ విలువ గల ఈ...

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీని (సీబీడీసీ) ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించామని వచ్చే ఏడాదిలో ప్రయోగాత్మకంగా అధికారిక డిజిటల్‌ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌...

ప్రస్తుత ధర వద్ద పేటీఎం షేర్‌ను అమ్మవచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ రీసెర్చి సంస్థ మాక్వెరీ పేర్కొంది. తాజా పరిశోధన రిపోర్టులో పేటీఎం షేర్‌ టార్గెట్‌ ధరను...

ప్రస్తుత శీతాకాల సమావేశంలో ప్రభుత్వం మొత్తం 26 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉంది. ద...

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఔషధాల విక్రయ సంస్థ మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేసింది. క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.1,639 కోట్లను...

ఇవాళ టెన్నికల్‌ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి 18,350పైన గట్టి ఒత్తిడి వచ్చింది. 18,384ని తాకిన రతవాత నిఫ్టి ఏకంగా ఏకంగా 180 పాయింట్లు క్షీణించింది. దీంతో...

హౌసింగ్ రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, అదే సమయంలో ఇంటి ధరలు కూడా అందుబాటులో ఉండటంతో దేశీయ మార్కెట్‌లో గృహ రుణాలకు డిమాండ్‌ పెరుగుతోంది. మార్కెట్‌లో...