For Money

Business News

INVESTING

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రెండు వారాలు అంటే 15 రోజుల ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం కొన్ని షేర్లను రెకమెండ్ చేస్తోంది. ఈ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసేవారు... షార్ట్‌ లాస్‌ను కచ్చితంగా...

గత కొన్ని రోజులుగా సిమెంట్‌ డిమాండ్‌ తగ్గింది. ధరలు తగ్గాయి. కొన్ని నెలలు నిలకడగా ఉన్న సిమెంట్‌ రంగం ఇపుడు క్రమంగా పెరిగేందుకు రెడీ అవుతోంది. అప్‌సైకిల్...

మార్కెట్‌లో కాస్త ఫండమెంటల్స్‌ పరంగా పటిష్ఠంగా ఉన్న షేర్లు అత్యధిక ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. కాస్త రీజనబుల్‌ రేట్ల వద్ద లభిస్తున్న షేర్లు కరోనా సమయంలో పూర్తిగా నిర్లక్ష్యానికి...

ఉదయం దాదాపు వంద పాయింట్లు నష్టపోయిన నిఫ్టి ఇక గ్రీన్‌లోకి రావడమే తరువాయి. దాదాపు నష్టాలన్నింటి పూడ్చుకుంది. దిగువస్థాయిలో మార్కెట్‌కు గట్టి మద్దతు లభించింది. మార్కెట్‌కు కాస్త...

చెల్లింపులు , సేవలను అందిస్తోన్న పేమేట్ ఇండియా త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రుణ సంస్త సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. ఈ పబ్లిక్‌...

మున్ముందు రివర్సల్‌ ఉంటుందని టెక్నికల్‌ సూచీలు చెబుతున్నాయి. గత శుక్రవారం నిఫ్టి 20 రోజుల సింపుల్‌ మూవింగ్‌ యావరేజ్‌ (SMA)ను దాటి 16350పైన ముగిసింది. డైలీ చార్ట్‌లో...

మార్కెట్‌ ఇవాళ దిగువ స్థాయి నుంచి కోలుకోవచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్ సుదర్శన్‌ సుఖాని అంటున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌తో మాట్లాడుతూ.....

విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీ ఎత్తున మన దేశం నుంచి ఉపసంహరించుకున్నట్లు ఎంకే వెంచర్స్‌ వ్యవస్థాపకుడు మధు కేలా అన్నారు. 2010 నుంచి ఇప్పటి వరకు...

మరో పబ్లిక్‌ ఇష్యూ ఇన్వెస్టర్లను ఓపెనింగ్‌లో నిరాశపర్చినా.. నిమిషాల్లోనే లాభాల్లోకి వచ్చింది. ఆరంభంలో రూ. 467.50ని తాకినా వెంటనే కోలుకుని 5 శాతంపైగా లాభంతో 523.95ని తాకింది....

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరానీ ఈటీ నౌ ప్రేక్షకులకు కోసం రిస్క్‌ను బట్టి మూడు షేర్లను రెకమెండ్‌ చేశారు. తక్కువ రిస్క్‌ మహీంద్రా అండ్‌...