ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ నెలవారీ చందా ధరలను 60 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్ మొబైల్ చందా నెలకు రూ.199 కాగా, రూ.149కు...
FEATURE
గాయత్రీ ప్రాజెక్ట్స్ ప్రిపరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.337.50 కోట్ల సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. రుణభారాన్ని తగ్గించుకోవడం, నిధులను సమకూర్చుకునే వ్యూహంలో భాగంగా...
ఆరంభంలో వాల్స్ట్రీట్ మిశ్రమంగా ఉంది. డౌజోన్స్ గ్రీన్లో ఉంది. ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ సూచీలు మాత్రం ఒక మోస్తరు నష్టాలతో ఉండేవి. క్రమంగా నష్టాలు...
దేశంలో టోకు ధరల సూచీ (whole sale price index) 33 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. మరికొందరు దీన్ని ఆల్ టైమ్ హైగా పేర్కొంటున్నారు. అక్టోబర్లో...
ఇవాళ నిఫ్టి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. డే ట్రేడర్లకు మంచి ఛాన్స్ ఇచ్చింది. ఓపెనింగ్లో... పడిన వెంటనే కోలుకున్న నిఫ్టి ఆ తరవాత భారీగా పతనమైంది. ఒకదశలో...
సింగపూర్ నిఫ్టి 160 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అయితే నిఫ్టితో పోలిస్తే అధిక ప్రీమియంతో సింగపూర్ నిఫ్టి ట్రేడవుతోంది. మరి ఈ గ్యాప్ ఇవాళ ఎంత వరకు...
అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లకు మళ్ళీ ఒమైక్రాన్ భయం పట్టుకుంది. పైగా ఈ వారం సమావేశం కానున్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీ, వడ్డీ...
సుప్రియా లైఫ్సైన్స్ పబ్లిక్ ఇష్యూ ఎల్లుండి అంటే ఈనెల 16వ తేదీన ప్రారంభం కానుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.265 - రూ.274. ఇష్యూ 20న ముగుస్తుంది....
అమెజాన్కు చెందిన మోర్ రిటైల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రావాలని భావిస్తోంది. కంపెనీ విలువను 5 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.37,500 కోట్లు) లెక్కిస్తున్నారు. 50 కోట్ల...
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. అలాగే ఒమైక్రాన్ భయం కూడా క్రమంగా బలపడుతోంది....
