నిఫ్టి ఇవాళ స్థిరంగా లేదా స్వల్ప లాభాలతో ప్రారంభం కానుంది. చైనా మార్కెట్ కుప్పకూలింది, అక్కడి పెట్టుబడులన్నీ ఇక మనకే అని వార్తలు రావడంతో భారీగా పెరిగిన...
FEATURE
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) శుక్రవారం పరపతి విధాన సమీక్షను వెల్లడించనుంది మానిటరీ పాలసీ కమిటీ (పీపీసీ) సమావేశం బుధవారమే ప్రారంభమైంది. అంతర్జాతీయ పరిస్థితులతో పాటు దేశీయంగా...
టీవీఎస్ కంపెనీ పండుగ సీజన్కు కొత్త స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. జూపిటర్ మోడల్ ఇప్పటి వరకు 110సీసీకే పరిమితంగా కాగా, కొత్త మోడల్ 125సీసీతో తెచ్చామని...
ఈనెల 15వ తేదీ నుంచి భారత్ సందర్శించేందుకు విదేశీ టూరిస్టులకు ప్రభుత్వం అనుమతించింది. వీరు చార్టెడ్ ఫ్లైట్స్లోనే రావాల్సి ఉంటుంది. షెడ్యూల్ కమర్షియల్ విమానాల్లో రావాలనుకునే వారు...
రుణ సీలింగ్పై అధికార, విపక్ష ఎంపీల మద్య ఏకాభిప్రాయం కుదరడంతో అమెరికా మార్కెట్లు పండుగ చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో చాలా నిరాశాజనకంగా ఉన్న నాస్డాక్ ఇవాళ 1.60...
పండుగ సీజన్ జువెలరీ, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్ షేర్లలో కన్పిస్తోంది. నిన్న నిఫ్టి నష్టాలను ఇవాళ పూడ్చడంలో ఈ షేర్లు చాలా కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా...
నిఫ్టి క్రితం ముగింపు పోలిస్తే 144 పాయింట్ల లాభంతో ముగిసింది. ఒకదశలో 17,857 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి చివర్లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా...
ఉదయం ఊహించినట్లే యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో ఉదయం నుంచి ఒక మోస్తరు పరిధిలోనే ఉన్న నిఫ్టి మిడ్ సెషన్ తరవాత ఊపందుకుంది. 17850ని...
ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో సహా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం...
హైదరాబాద్లోని శ్రీ కృష్ణ జ్యువెలరీ షాపులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ దాడులు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్లో పలు...