For Money

Business News

FEATURE

కరోనా కట్టడికి చైనా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పలు నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభత్వం జీరో కోవిడ్‌ విధానాలను వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వస్తున్నారు. దీని ప్రభావం...

పేమెంట్‌ అగ్రిగేటర్‌ కోసం దరఖాస్తు చేసిన పేటీఎంకు చుక్కెదురైంది. తన అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (పీపీఎస్‌ఎల్‌) ద్వారా పేమెంట్‌ అగ్రిగేటర్‌ కోసం పేటీఎం...

ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీటులో మాదిరి ఈడీ చార్జిషీటులో కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం...

బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న విద్యుత్‌ మొబిలిటీ స్టార్టప్‌ ప్రవేగ్‌ డైనమిక్స్‌ విద్యుత్‌ ఎస్‌యూవీ ‘డిఫైనీ’ మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లో ఆడి ఈ-ట్రాన్‌, మెర్సిడెస్‌ బెంజ్‌...

హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం నానక్‌రామ్‌గూడలో నూతనంగా నిర్మించిన భవనంలోకి మారనుంది. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలో 2023 జనవరి తొలి వారంలోనే యూఎస్ కాన్సులేట్‌...

అమెరికాలో ఇవాళ బ్లాక్‌ ఫ్రై డే అమ్మకాలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ పండుగ సెలవుల సీజన్‌ ఇప్పటికే అమెరికాలో ప్రారంభమైంది. అనేక వ్యాపారాలు డల్‌గా ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్‌లో...

భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌కు ఇన్సూరెన్స్‌ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య...

ప్రముఖ టూవీలర్‌ కంపెనీ హీరో మోటో కార్ప్‌ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. దాదాపు అన్ని శ్రేణుల బైక్‌ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది. ఈ...

వెరిఫైడ్‌ ఖాతాలకు మూడు వేర్వేరు రంగుల్లో టిక్‌ మార్క్‌లను కేటాయించనున్నట్లు ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ ఖాతాలకు స్పష్టమైన తేడా ఉండేలా...

ఇవాళ నిఫ్టి వంద పాయింట్లు అటు ఇటుగా కదలాడింది. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి పాజిటివ్‌ క్లూస్‌ లేకపోవడంతో నిఫ్టి స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైంది. మిడ్‌ సెషన్‌కు ముందు...